శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న — కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి.

గడ్డిఅన్నారం. మన న్యూస్ :- శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయంలో 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగుతున్న తృతీయ శతాబ్దీ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు, స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి హోమం, లక్షకుంకుమార్చన, 108 కలశాలతో మహా అభిషేకం, ప్రముఖ పండితుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సత్యనారాయణ స్వామి ఆశీస్సులు గడ్డిఅన్నారం ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల ఐక్యతకు, ధార్మిక చైతన్యానికి మూలస్తంభాలవలె ఉంటాయి. దేవాలయ అభివృద్ధికి నా పూర్తిస్థాయి సహకారం ఎప్పుడూ ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవాలయ ఛైర్మన్ దేవరం లింగారెడ్డి, పూర్వ అధ్యక్షులు వూర నరసింహా గుప్త,భక్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని మంజీరా పాత బ్రిడ్జి పక్కన డంపింగ్ యార్డ్ లా తలపిస్తుంది. నిజాంసాగర్ పిట్లం రహదారి పక్కన చెత్త రోడ్డుమీద పడటంతో నిత్యం దుర్వాసనను తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు ప్రజలు…

శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మట్టెద్దుల అమావాస్య పర్వదినం సందర్భంగా మక్తల్ పట్టణంలోని ఆజాద్ నగర్ లో వెలిసిన శ్రీ ఉమామహేశ్వరాలయం లో అమావాస్య వేడుకలు వైభవంగా జరిగాయి. బుధవారం అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దరామయ్య స్వామి,మహేష్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

  • By RAHEEM
  • June 25, 2025
  • 3 views
దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

మక్తల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.

మక్తల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.

సరుకు రాలే..ఎగ్ బిర్యానీ పెట్టలే.చిన్నారులకు అందని పౌష్టిక ఆహారం

  • By RAHEEM
  • June 25, 2025
  • 7 views
సరుకు రాలే..ఎగ్ బిర్యానీ పెట్టలే.చిన్నారులకు అందని పౌష్టిక ఆహారం