జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్

ఎస్ ఆర్ పురం, మన న్యూస్.. జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు బుధవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం,ఎస్ఆర్ పురం మండలం కేంద్రంలో ఏపీజేడబ్ల్యూ యూనియన్ ప్రెస్ క్లబ్ ను ప్రభుత్వ విప్ గంగాధర నెల్లూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న మీడియా మిత్రులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని నియోజకవర్గంలో ఉన్న మీడియా మిత్రులను తాను ఎప్పుడు మీడియా మిత్రులు చూడలేదని నా సొంత అన్నదమ్ముల్లాగా చూస్తానని అదేవిధంగా ప్రెస్ క్లబ్ సొంత భవనానికి స్థలం కేటాయిస్తానని పేర్కొన్నారు.త్వరలోనే మీడియా మిత్రులకు ఇళ్ల స్థలాలను నియోజకవర్గంలో ఎంతమంది విలేకరులు ఉన్న వారికి మూడు సెంట్లు భూమిని కేటాయిస్తానని ప్రెస్ క్లబ్ కు తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని బహిరంగ హామీల వర్షం కురిపించారు. మీడియా మిత్రులకు ఏ సమస్య ఉన్న తనకు వెంటనే తెలియజేస్తే పరిష్కరిస్తానని అన్నారు అంతకుముందుగా ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ ను ఏపీడబ్ల్యూజే నాయకులు సన్మానించి, పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లోకనాథం,చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్ బాబు, సెక్రటరీ కాలేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జయప్రకాష్, ఆంధ్రజ్యోతి బ్యూరో కరీం , జిల్లా ఈసీ మెంబర్ రాజేష్, రమేష్, వెంకటేష్, నియోజకవర్గ ప్రెస్ క్లబ్ నిర్వాహకులు తిరుమల, నియోజకవర్గ మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

శంఖవరం/ రౌతులపూడి మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గంగవరం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబాన్ని గుర్తించి మేమున్నాం అంటూ గంగవరం గ్రామ ఆడపడుచులు ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఇంకా మానవత్వం బతికే ఉన్నాది అనేదానికి ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద పచ్చ బస్సు ప్రారంభం..

గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద పచ్చ బస్సు ప్రారంభం..