బుచ్చిరెడ్డిపాలెం లో రాయల్ సూపర్ మార్కెట్ 2.0 శుభారంభం
మన న్యూస్,బుచ్చిరెడ్డిపాలెం, ఏప్రిల్:12 నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం లో జొన్నవాడ ఆర్చి ఎదురు వీధిలో శనివారం ఉదయం రాయల సూపర్ మార్కెట్ 2.0 ప్రారంభించారు.సూపర్ మార్కెట్ అధినేతలు కె.సురేష్ బాబా, తన్నీరుసుధాకర్,గాదంశెట్టిసత్యనారాయణ,వెంకట నాగేశ్వరావు సూపర్ మార్కెట్ను ప్రత్యేక పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు.అనంతరం…
బుచ్చిరెడ్డిపాలెం లో రాయల్ సూపర్ మార్కెట్ 2.0 శుభారంభం
మన న్యూస్,బుచ్చిరెడ్డిపాలెం, ఏప్రిల్:12 నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం లో జొన్నవాడ ఆర్చి ఎదురు వీధిలో శనివారం ఉదయం రాయల సూపర్ మార్కెట్ 2.0 ప్రారంభించారు.సూపర్ మార్కెట్ అధినేతలు కె.సురేష్ బాబా,తన్నీరుసుధాకర్,గాదంశెట్టిసత్యనారాయణ,వెంకట నాగేశ్వరావు సూపర్ మార్కెట్ను ప్రత్యేక పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు.అనంతరం కె.…
గద్వాల జిల్లా లో సంఘటన మరవకముందే మరో ఘటన
రామకృష్ణ గోంతునులిమి దాడి చేసి హతమార్చిన ట్రాన్స్ జెండర్స్ రామకృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని జిల్లా ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా మల్డకల్ మండలకేంద్రంలోనికి చెందిన రామకృష్ణ 25,సం.అనే యువకుడు నాతో కలిసి తిరగడం లేదునే నెపంతో. ఈ…
ఇంటి ముందు తిరగవద్దు అని వ్యక్తిపై మూకుమ్మడిగా అకారణ దాడి..
100 కు డయల్ చేసినా, నాకు ప్రాణహాని ఉంది న్యాయం చేయండి.బాధితుడు రాయుడు ఆవేదన.. మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా కె.టి. దొడ్డి: మండలంలోని మా ఇంటి ముందునుంచి బాత్రూం వెళ్లడానికి తిరగవద్దు అనే నెపంతో ఓ వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన కొందరు…
కాంట్రాక్టు లెక్చరర్స్ ని క్రమబద్దీకరించండి,,రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు కు వినతి పత్రం అందించిన గొర్ల
మనన్యూస్,గొల్లప్రోలు:రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుని కాకినాడ వారి క్యాంపు కార్యాలయంలో కాంట్రాక్టు లెక్చరర్స్ 475 అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యం గొర్ల కలిసి వినతి పత్రం.ఈ సందర్భంగా మాణిక్యం గొర్ల మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్స్ రెగ్యులరైజేషన్ కోసం గత…
అన్న దాతకే అన్న సదుపాయం అంటూ 141 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం
సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్ మనన్యూస్,గొల్లప్రోలు:అన్నదాత కే అన్న సదుపాయం అంటూ 141 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని…
ప్రహరీ గోడ లేక గిరిజన విద్యార్థులు కు ఇబ్బందులు,
మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కటారి కోట గ్రామ పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని చిన్నపాటి వర్షం పడిన కొండనుంచి వచ్చిన గెడ్డ వాగు నీరు వరద వలన పాఠశాలకు వెళ్లకుండా పిల్లలకు ఉపాధ్యాయులకు ఆటంకంగా ఉందని…
983 మార్కులతో సత్తా చాటిన జ్యోతుల సాయి జ్యోతి
మనన్యూస్,గొల్లప్రోలు:పట్టణ పరిధిలోని గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోఎంపిసి చదువుతున్న జ్యోతుల సాయి జ్యోతి 983 మార్కులు సాధించి ఔరా అనిపించారు.కాకినాడ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కళాశాల లను మించి ఎం పి సి విభాగంలో అత్యున్నత మార్కులు సాధించి జిల్లా…
మహిళా సంఘాలు అభివృద్దే ప్రభుత్వం ధ్యేయం,సెర్ప్ అదనపు సి ఇ ఓ శ్రీరాములు వెల్లడి
మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో మహిళా సంఘాలు అభివృద్ధి,సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని రాష్ట్ర సెర్ఫ్ అదనపు సీఈవో కే శ్రీరాములు నాయుడు వెల్లడించారు. శనివారం నాడు మండలం విచ్చేసిన సందర్భంగా వెలుగు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం…
కావలిఎమ్మెల్యే దగు మాటి వెంకటకృష్ణారెడ్డి సమక్షంలో టిడిపి పార్టీలో చేరిన ఇతర పార్టీ నాయకులు.
కావలిఎమ్మెల్యే దగు మాటి వెంకటకృష్ణారెడ్డి సమక్షంలో టిడిపి పార్టీలో చేరిన ఇతర పార్టీ నాయకులు. మన న్యూస్,కావలి,ఏప్రిల్ 12:*కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే.అభివృద్ధి ఎజెండా అందరం కలిసికట్టుగా పని చేద్దామంటున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి.నెల్లూరు జిల్లా కావలిలో…