మహిళలకు ఉచిత బస్సు అమలు పై బిగ్ అప్డేట్..!!

Mana News :- ఏపీ ప్రభుత్వం హామీల అమలు పైన కసరత్తు చేస్తోంది. 2025-26 వార్షిక బడ్జెట్ లో తల్లికి వందనం తో పాటుగా అన్నదాత సుఖీభవ అమలు కోసం నిధులు కేటాయించింది. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని…

నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు

Mana News :- చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నారు. జిల్లాలో గుర్తించిన ప్రాంతాల్లో షెడ్యూల్ మేరకు బుధవారం నుంచి 22వ తేదీ వరకు, ఆ తర్వాత 25 నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక క్యాంప్లను నిర్వహించనున్నారు.…

సిద్ధనాధ్ జ్యువెలరీలో జరిగిన చోరీ కేసును చేధించిన పోలీసులు

11.5కేజీల వెండి.. 32.8 గ్రాముల బంగారం స్వాధీనం మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:పట్టణంలోని స్ధానికబాలాజీ చౌక్ దగ్గరలో సిద్దనాద్ జ్యువెలర్స్ లో గత నెల 9వ తేదీన జ్యువెలరీ నందు జరిగిన చోరీని ప్రత్తిపాడు పోలీసులు చేధించారు.ఈ సందర్భంగా నిందితులను చోరీ…

విజయ ఫౌండేషన్ ఆధ్వర్యంలోఉచిత వైద్య శిబిరం.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ప్రముఖ వైద్యులు సఖి రెడ్డి విజయబాబు ఆయన తండ్రి వెంకటేశ్వరరావు 35వ వర్ధంతిని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఏలేశ్వరం మండలు తన స్వగ్రామమైన మర్రివీడులో మంగళవారం ఉచితంగా వైద్య సేవలు అందించారు.ఈ వైద్య సేవలో…

అభివృద్ధి పనులను పరిశీలించిన పాడా పిడి చైత్ర వర్షిణి

మనన్యూస్,పిఠాపురం:ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) పీడీ చైత్ర వర్షిణి మంగళవారం పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు మరియు పీ.ఆర్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు.తొలుత ఆమె కుమారపురం…

డాక్టర్ రవిరాజుకు ఘన సన్మానం

శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ సంపూర్ణ సహకారం మనన్యూస్,తిరుపతి:ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా(ఎలక్ట్)బాధ్యతలు చేపట్టనున్న డాక్టర్ రవి రాజును, తిరుపతి శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబశివరెడ్డి, ఉపాధ్యక్షులు గుండ్రాజు సుకుమార్ రాజు, కోఆర్డినేటర్ గంటా…

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

మనన్యూస్,తిరుమల:మాజీ ఎం.పీ డా॥నారమల్లి శివప్రసాద్ మనవడు, వి.ఎం.గ్రూప్ అధినేత, కేఎస్పీ టాకీస్ చైర్మన్ శ్రీ కేతన్ శివ ప్రీతమ్ టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.వారి తండ్రి స్వర్గీయ గుంతాటి వేణుగోపాల్ గారి జ్ఞాపకార్థం…

మనమంతా స్విమ్స్ అభివృద్ధికి పాటుపడదాం. బాధ్యతలు చేపట్టిన నూతన కార్యవర్గం..

మనన్యూస్,తిరుపతి:నూతనంగా ఎన్నికైన స్విమ్స్ ఉద్యోగుల నూతన కార్యవర్గం స్విమ్స్ అభివృద్ధి కోసం మనమంతా కలిసికట్టుగా పాటు పడదామని స్విమ్స్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఎర్రం రెడ్డి తెలిపారు. స్విమ్స్ ఆడిటోరియం లో మంగళవారం స్విమ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టారు.…

బీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదముద్ర వేయడం చారిత్రాత్మకం

మనన్యూస్,నారాయణ పేట:బిసి రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదముద్ర వేయడం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ట సురేష్, గణేష్ కుమార్, ఏ రవికుమార్ కొనియాడారు. మంగళవారం నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల…

వాకిటి శ్రీహరి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం.

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో పల్లె దవఖాన ప్రాంగణంలో వాకిటి శ్రీహరి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం అయిందని సేవా సమితి వ్యవస్థాపకులు ఏ రవికుమార్ తెలిపారు ఉచిత కంటి…