అంబేద్కర్ కి నివాళులు

మనన్యూస్,నెల్లూరు:
అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ.. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు డాక్టర్. బి ఆర్.అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని యావత్ భారతావని ఆయన దేశానికి అందించిన విలువైన సేవలను స్మరిస్తూ జనసేన పార్టీ తరపున ఘన నివాళులర్పిస్తున్నాం అని జనసేన నాయకులు గునుకుల కిషోర్ అన్నారు.డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ నెల్లూరు నాయకులు వీఆర్సీ సర్కిల్ నందు గల వారి విగ్రహానికి మాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ….. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, అన్నిటికి మించి ప్రపంచం గర్వించదగ్గ రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో చిరస్మరణీయులు అంబేద్కర్ అని అన్నారు.నీరు తాగడానికి, చదువుకోడానికి కూడా కుల వివక్షను ఎదుర్కొని బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలో పోరాడి కుల,వర్గ వివక్షల అపాలని ప్రయత్నించిన మహానుభావుడు అని అన్నారు.వెనుకబడిన వర్గాల వారికి అభివృద్ధికి రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ కులాల వారిగా వారి సంఖ్యను బట్టి వారికి అందాల్సిన ఫలాలు అందే విధంగా సంస్కరిస్తున్న పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తాం అని తెలియజేశారు.ఈ రోజు గిరిజన తండాల్లో మౌలిక వస్తువులు రూపకల్పనకు కృషి చేస్తూ అంబేద్కర్ మహోన్నత ఆశయాలను ముందుకు తీసుకు ముందుకు నడిపిస్తున్న మరో సంఘసంస్కర్త పవన్ కళ్యాణ్ అని అన్నారు.ప్రజలు తమహక్కుల కోసం పోరాడిన వచ్చు,నిర్వర్తించవలసిన విధుల ఆవశ్యకత ను కూడా గుర్తు చేసిన మహోన్నతమైన వ్యక్తుని వ్యక్తి అంబేడ్కర్ వారి ఆశయాలను ముందుకు నడిపించేందుకు జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ స్పూర్తి తో భాధ్యత గా నడుస్తాం అని తెలిపారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!