కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిన వైసిపి సీనియర్ నేత అచ్యుత్ రెడ్డి
మన న్యూస్ ,కోవూరు ,మే 9: – విడవలూరులో వైసిపి భూస్థాపితం అయిపొయింది. చంద్రబాబు నాయుడు విధానాల పట్ల ఆకర్షితులై టిడిపికి జై కొడుతున్నారు. విభేదాలు పక్కన పెట్టి గ్రామాభివృద్ధి కోసం పాటు పడండి. వైసిపి నేతలకు టీడీపీ కండువాలు కప్పి…