Tag: #Viral

అరగొండ – పల్లెచెరువు మార్గంలో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డును పరిశీలించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి నిర్వీర్యం.. “గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మొదటి‌ ప్రాధాన్యత..” మన న్యూస్ తవణంపల్లె మే-9:- పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం పరిధిలోని అరగొండ – పల్లెచెరువు మార్గంలో‌ నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డును పూతలపట్టు శాసనసభ్యులు…

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించిన పూతలపట్టు శాసనసభ్యులు ‌మురళీమోహన్..

మన న్యూస్ ఐరాల మే 9:- కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దర్శనార్ధం‌ కాణిపాకం ఆలయంకు విచ్చేసిన రాజమండ్రి సిటీ నియోజకవర్గ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ని మరియు ఆయన సతీమణి మాజీ శాసనసభ్యులు ఆదిరెడ్డి భవాని ని‌…

శ రక్షణ సైనికుల సహాయార్థం రూ.5 లక్షల విరాళందాతృత్వాన్ని చాటుకున్న పీజీ హాస్టల్ యజమాని జ్యోతి కృష్ణ

మన న్యూస్,తిరుపతి, :-దేశం కోసం విరోచితంగా పోరాడుతున్న సైనికుల సంక్షేమం కోసం తిరుపతిలోని పీజీ హాస్టల్స్ యజమాని జ్యోతి కృష్ణ తన పుట్టినరోజును పురస్కరించుకొని రూ. 5 లక్షల రూపాయల చెక్కు ను అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం ఎన్.సి.సి…

మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో అవసరం-ఇండోర్ క్రికెట్ కోర్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం,మన న్యూస్.. మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో అవసరమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు శుక్రవారం గంగాధర్ నెల్లూరు మండలం పాపిరెడ్డి పల్లె గ్రామంలో రుషేంద్ర రెడ్డి సొంత నిధులతో ఏర్పాటుచేసిన ఇండోర్ క్రికెట్ కోర్టును,స్టేజి…

సమస్యలు మీరు చెప్పడం ఆలస్యం నేను చిటికలో పరిష్కరిస్తా… ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం,మన న్యూస్:- ప్రజా సమస్యలు మీరు చెప్పడమే ఆలస్యంగా ఉన్నది నేను వాటిని చిటికలో పరిష్కారానికి సిద్ధంగా ఉన్న అంటూ అని ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు శుక్రవారం ఎస్ఆర్ పురం మండలం మండల…

రెండో పంటలో నీటి పొదుపు కీలకం………. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్, సర్వేపల్లి ,మే 9:– అధికారులు, రైతులు సమన్వయంతో ముందుకు సాగాలి. *ఎక్కువ దిగుబడి కోసం ఆరుతడి పంటలకు ప్రాధాన్యమివ్వాలి.సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం ముంగలదొరువు వద్ద కోడూరు కాలువలో మరమ్మతులను శుక్రవారం పరిశీలించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు…

ఇందుకూరుపేట మండలం, నిడుముసలి చెన్నకేశ్వర స్వామి ఆలయ కుంభాభిషేకంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,కోవూరు ,మే 9:– చెన్నకేశవ స్వామి వారి అనుగ్రహంతో నిడుముసలి గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా వుండాలని ఆకాంక్షించారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఇందుకూరుపేట మండలం నిడుముసలి గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి చెన్నకేశ్వర…

రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ కు ఆహ్వాన పత్రిక అందజేసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

మన న్యూస్ ,నెల్లూరు రూరల్, మే 9:– నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మే 15వ తేదీన పెద్ద ఎత్తున 339 అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ కి ఆహ్వాన పత్రికతో పాటు రూరల్…

ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోఅన్నదాన కార్యక్రమం.

మన న్యూస్, గూడూరు, మే 9:– తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో మే 9 తేదిన శుక్రవారం కృప సేవా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన…

దేశ భద్రత కోసం తన ప్రాణాలను అర్పించిన మురళీ నాయక్ సేవలు చిరస్మరణీయమైనవిగా నిలిచిపోతాయి -రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, మే 9:– పాకిస్తాన్ సరిహద్దు కాల్పుల్లో వీరమరణం పొందిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వీరజవాన్ మురళీ నాయక్ పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “దేశ భద్రత కోసం…