Tag: #Viral

పాలసముద్రంలో బీజేపీ మండల కార్యక్రమం – ప్రధాని మోదీ అభివృద్ధి పథం వివరించిన నాయకులు

పాలసముద్రం, మన న్యూస్, జూన్ 15:పాలసముద్రం మండల కేంద్రంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల కార్యశాల ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు వేంకటేశులు రాపూరి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా మండల ప్రధాన కార్యదర్శి విశ్వనాథం,…

శ్రీ స్వామివారి గుర్రపు వాహన సేవ ఘనంగా నిర్వహణ

మన న్యూస్ సింగరాయకొండ:- పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 14-06-2025 శనివారం రాత్రి 8 గంటలకు గుర్రపు వాహన సేవ వైభవంగా నిర్వహించబడింది. స్వామివారు శౌర్యాన్ని, పరాక్రమాన్ని సూచించే గుర్రపు వాహనంపై భక్తులకు…

ఖతర్ దోహాలో రక్తదానం చేసిన వనదుర్గాపురం పంచాయతీ ఎన్ఆర్ఐ పురుషోత్తం యాదవ్!

పాలసముద్రం, మండలం న్యూస్ :ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఖతర్,దోహాలో శనివారం రక్తదానం చేసిన పాలసముద్రం మండలం,వనదుర్గాపురం పంచాయతీ కి చెందిన ఎన్ఆర్ఐ పురుషోత్తం యాదవ్ రక్తదానం చేసి మానవతా విలువలకు గౌరవం చాటారు. తన ఉదారత తో యువతను రక్తదానానికి…

వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుని సన్మానించిన బి కే ఎన్ మునివర్ధనాయుడు

ఎస్ఆర్ పురం, మన న్యూస్.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుని బికేఎన్ మునివర్ధనాయుడు శాలవతో సన్మానించి సత్కరించారు.. శనివారం చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చంనాయుడుని ఎస్ఆర్ పురం మండలం టిడిపి సీనియర్ నాయకుడు…

సామాన్య భక్తుడిగా సంకటహర చతుర్ధి వ్రతంలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ఐరాల జూన్-14 కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన సంకటహర చతుర్ధి వ్రతంలో పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. శనివారం కాణిపాకం ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించిన…

శ్రీ వెంకటేశ్వర ఫార్మసీ కళాశాలలో బి.ఫార్మసీ పట్టభద్రుల దినోత్సవం నిర్వహించిన యాజమాన్యం

మన న్యూస్ చిత్తూరు జూన్-14 చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర ఫార్మసీ కళాశాల (అటానమస్) ఆర్ వి ఎస్ నగర్ బి.ఫార్మసీ విద్యార్థుల పట్టభద్రుల వేడుక ఘనంగా నిర్వహించబడం జరిగింది. విద్యార్థుల విద్యార్హతలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమం, విద్యార్థుల…

యోగాతోనే మనశ్శాంతి పూర్తి ఆరోగ్యం సాధ్యం తాసిల్దార్ అరుణకుమారి!

పాలసముద్రం మండలం న్యూస్ : ప్రభుత్వం రాష్ట్రాన్ని యోగాంధ్ర ప్రదేశ్ గా మార్చడంలో భాగంగా ప్రతి ఒక్కరూ యోగాను ప్రతిరోజు చేస్తే పూర్తి ఆరోగ్యవంతంగా ఉండటంతో పాటు మనశ్శాంతి చదువులపై పూర్తి దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంటుందని తాసిల్దార్ అరుణకుమారి ఆశాభవాన్ని…

కర్ణాటక రోడ్డుప్రమాదంలో మృతి చెందిన కేశవుల రెడ్డికి కూటమి నేతల నివాళులు

వెదురుకుప్పం, మన న్యూస్ : వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగు పంచాయతీకి చెందిన కేశవుల రెడ్డి ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త విన్న స్థానికులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. వారి మృతదేహం స్వగ్రామానికి…

లోకేష్ పై ఫేక్ ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు

మన న్యూస్ సాలూరు జూన్ 14 := పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు, 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో తల్లికి వందనం డబ్బులు పడ్డాయని మంత్రి సంధ్యారాణి తెలియజేశారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి సంధ్యారాణి…

జీవో నెంబర్ 3 ని రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీ అమలు చేయాలి

మన న్యూస్ పాచిపెంట జూన్ 14: పార్వతిపురం మన్యం జిల్లా జిల్లాపాచిపెంట మండలంలో ఏజెన్సీ లో నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే చెందాలని. జీవో నెంబ ర్ 3 పైన. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని గిరిజనులకు…