జగనన్న కాలనీలకు కేంద్రం నిధులనే ఖర్చుచేశారు : మంత్రి అచ్చెన్నాయుడు

Mana News :- గత వైఎస్సార్ సీపీ హయాంలో జగనన్న కాలనీల కోసం అప్పటి వైసీపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా…

త్వరలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్‌ పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్‌

Mana News, అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణం, డీఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ సమాధానమిచ్చారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన…

అమెరికా వ్యవసాయోత్పత్తులపై చైనా గురి: గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడి

Mana News :- అమెరికా టారిఫ్‌లకు ప్రతి స్పందించేందుకు చైనా కూడా సిద్ధమైనట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. ఫెంటనిల్‌ ఎగుమతులకు ప్రతిగా తాము బీజింగ్‌పై అదనపు సుంకాలు విధిస్తున్నట్లు వాషింగ్టన్‌ గతంలో పేర్కొంది. దీనికి ప్రతిగా జిన్‌పింగ్‌ సర్కారు అమెరికా…

స్కంద షష్టి.. ఈ వస్తువులను దానం చేయండి- ప్రతి పనిలో విజయం మీ సొంతం..

Mana News :- స్కంద షష్టి హిందువులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ప్రతి నెలా శుక్ల పక్ష షష్ఠి తిథిని స్కంద షష్టిగా జరుపుకుంటారు. స్కంద షష్ఠి రోజున కార్తికేయుడిని పూజించడం ద్వారా భక్తుల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి…

శివకుమార్ పై వీరప్ప మెయిలీ కీలక వ్యాఖ్యలు

Mana News ;– కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పార్టీ మారబోతున్నారంటూ ఊహగానాలు ఊపందుకోవడంతో కర్ణాటక రాజకీయం వేడెక్కింది. అయితే, తాను పార్టీకి అత్యంత విధేయుడిననీ, పార్టీ మారబోతున్నట్టు ప్రచారం చేయడం వారి భ్రమ తప్ప మరోటి కాదని చెబుతూ…

మెగా డీఎస్సీపై లోకేష్ గుడ్ న్యూస్- అసెంబ్లీలో వెల్లడి..!

Mana News :- ఏపీలో కూటమి గత ఎన్నికల్లో ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ ఇప్పటివరకూ అమలు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేబినెట్ లో మెగా డీఎస్సీ ద్వారా టీచర్ ఖాళీల భర్తీపై సీఎం చంద్రబాబు సంతకాలు కూడా…

గిర్‌ అభయారణ్యంలో పర్యటించిన ప్రధాని మోదీ! 

Mana News :- ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం గుజరాత్‌లోని గిర్‌ అభయారణ్యంలో పర్యటించారు. ఈ రోజు(మార్చ్‌ 3) ప్రపంచ వన్యప్రాణి దినోత్సం సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పర్యటన అనంతరం ప్రధాని జునాగఢలోని ససాన్‌లో జరిగే…

నెల్లూరు రంగనాధ స్వామి బ్రహ్మోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ

Mana News :- నెల్లూరు రంగనాయకులపేట లోని శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానంలో మార్చి 9 వ తేదీ నుండి 20 వరకు శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భముగా నెల్లూరు క్యాంపు కార్యాలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి గోడపత్రికలను…

నెల్లూరులో ఘనంగా తడి ఆరని వాక్యమొకటి పుస్తకావిష్కరణ

Mana News :- నెల్లూరు నగరంలోని టౌనుహాలు లో ఆదివారం నాయుడుపేట వాస్తవ్యులు సుధామురళి రచించిన కవితా సంపుటి “తడి ఆరని వాక్యమొకటి” పుస్తకావిష్కరణ సాహితీవేత్తలు, సన్నిహితుల మధ్య దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కవి దిగ్గజాలు శ్రీ ప్రసేన్, విమల,ముక్కామల…

జీడి నెల్లూరు: ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు సరైనది కాదు

Mana News :- సీఎం చంద్రబాబు నాయుడు గంగాధర నెల్లూరు పర్యటనలో వైసీపీ నాయకులకు డైరెక్టుగా ఇన్ డైరెక్ట్ గా పనులు చేస్తే ఆ అధికారులు, ప్రజా ప్రతినిధులపై చర్యలు తప్పవని అనడం ఎంతవరకు సమంజసమని గంగాధర్ నెల్లూరు వైసీపీ ఇన్ఛార్జ్…