శ్రీ భాగ్ ఒప్పందం అమలు చేయాలి. లాయర్ కృష్ణ మూర్తి-కర్నూల్ కు బెంచ్ కాదు కదా? స్టూల్ కూడా రాలేదు.
ఉరవకొండ మన న్యూస్:శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము ఆంధ్రా కోస్తాలో రాజధాని అన్నా ఉండాలి.లేదా ఆంధ్రా ప్రధాన హైకోర్టు అన్నా ఉండాలి. రాయలసీమ ప్రాంతం కర్నూల్ లో రాజధాని అన్నా ఉండాలి లేదా ఆంధ్రా ప్రధాన హైకోర్టు అన్నా ఉండాలి కదా? రాయలసీమ…