Tag: #RegionalNews

విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం..

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ ఆఫ్ మఖ్తల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైందని అధ్యక్షుడు డీవీ చారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలమూరు కందూరు రాంరెడ్డి కంటి…

సుపరిపాలన తొలి అడుగు – ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – ఎమ్మెల్యే వేగేశన

Mana News, బాపట్ల :- “సుపరిపాలన తొలి అడుగు – ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు “సమీక్ష సమావేశం ” నిర్వహించారు. ఈ…

పొలం పిలుస్తోందిలో రైతులకు సలహాలు – వ్యవసాయ శాఖ అధికారి కే. సీరీష

మన న్యూస్, సాలూరు జూలై 1 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో ని మామిడిపిల్లి, అన్నంరాజు వలస గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించి, రైతులకు పలు సూచనలు సలహాలు అందజేసిన మండల వ్యవసాయ శాఖ అధికారి కె.…

ఘనంగా స్వర్గీయ కొర్రపాటి రాములమ్మ జయంతి వేడుకలు…. నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ ..

గూడూరు ,మన న్యూస్ :- రవాణా శాఖ జిల్లా అధికారి కొర్రపాటి మురళీ మోహన్, కొర్రపాటి మునీంద్ర ప్రసాద్ ల మాతృమూర్తి కొర్రపాటి రాములమ్మ జయంతి వేడుకలు. మంగళవారం గూడూరులోని నరసింగరావు పేటలో ఘనంగా నిర్వహించారు. వారి కుటుంబ అభిమాని,బీజేపి యువమోర్చ…

సీనియర్ జర్నలిస్ట్ శివ ప్రసాద్ స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్. ఏ.పీ.జే. అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ సయ్యద్ తాజుద్దీన్

సమస్యని ప్రభుత్వ అధికారుల వద్దకు తీసుకెళ్లి పరిష్కరించగలగే శక్తి జర్నలిజం – పాస్ అధ్యక్షులు దగ్గోలు సురేంద్రబాబు గూడూరు,మన న్యూస్ :- గూడూరు సీనియర్ జర్నలిస్ట్ స్వామి 66వ జన్మదిన సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ మరియు…

ఆశాలకు అంగన్వాడి వర్కర్లకు కిట్లు పంపిణీ

గూడూరు, మన న్యూస్ :- పెళ్లకూరు మండలంలోని చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు వెంకటాచలం నందుగల దివ్యాంగుల పునరావాస క్షేత్రం వారి సౌజన్యంతో ఈరోజు ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ కార్యకర్తలకు సమావేశం నిర్వహించి వారికి దివ్యాంగుల…

పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ పాచిపెంట,జూలై1:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని గిరిజన శాఖ మంత్రి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం నాడు పాచిపెంట మండలం పెద్దవలస…

బీసీ ఆత్మగౌరవ సభ విజయవంతం చేయాలి

గూడూరు, మన న్యూస్ :- ఈనెల 6వ తేదీన తిరుపతిలోని ఇందిరా మైదానంలో జరిగే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం, అంబేద్కర్ పూలే-ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ ఆత్మగౌరవ భరోసా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ మంత్రి మరియు అంబేద్కర్-పూలే ఫౌండేషన్…

ఘనంగా ప్రభుత్వ వైద్యులకు సన్మానం

గూడూరు ,మన న్యూస్ :- ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జూలై01 తేదీన “జతీయ డాక్టర్ల దినోత్సవం” సందర్భంగా గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు 7మంది ప్రముఖ డాక్టర్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. సన్మాన గ్రహీతలు: . డాక్టర్ D.V.…

గూడూరు లో ఘనంగా అంతర్జాతీయ డాక్టర్ల దినోత్సవం

గూడూరు, మన న్యూస్:- గూడూరు కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ఆధ్వర్యంలో అంతర్జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం గూడూరు సిఆర్ రెడ్డి హాస్పిటల్ నందు డాక్టర్ రోహిణి మేడం గారిని శాలువాతో సన్మానించి మర్యాదపూర్వకంగా కలిసిన కృప సేవా చారిటబుల్…