50 లక్షల 15 వ ఆర్థిక సంఘం నిధులతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కు శంకుస్థాపన చేసిన నెలవల విజయశ్రీ
Mana News ;- తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలో ఆదివారం స్థానిక శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ 50 లక్షల 15 వ ఆర్థిక సంఘం నిధులతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే నెలవల…
నెల్లూరు రంగనాధ స్వామి బ్రహ్మోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ
Mana News :- నెల్లూరు రంగనాయకులపేట లోని శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానంలో మార్చి 9 వ తేదీ నుండి 20 వరకు శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భముగా నెల్లూరు క్యాంపు కార్యాలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి గోడపత్రికలను…
జీడి నెల్లూరు: ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు సరైనది కాదు
Mana News :- సీఎం చంద్రబాబు నాయుడు గంగాధర నెల్లూరు పర్యటనలో వైసీపీ నాయకులకు డైరెక్టుగా ఇన్ డైరెక్ట్ గా పనులు చేస్తే ఆ అధికారులు, ప్రజా ప్రతినిధులపై చర్యలు తప్పవని అనడం ఎంతవరకు సమంజసమని గంగాధర్ నెల్లూరు వైసీపీ ఇన్ఛార్జ్…
విగ్రహ ప్రతిష్టకు భారీగా తరలివచ్చిన భక్తులు
Mana News :- జీడి నెల్లూరు నియోజక వర్గం, వెదురుకుప్పం మండలం, నచ్చుకూరు గ్రామంలో ఆదివారం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.…
చంద్రబాబుపై మండిపడ్డ నారాయణస్వామి
Mana News :- గంగాధర నెల్లూరు పర్యటనలో వైసీపీపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరైనది కాదని ఆదివారం మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. వైసీపీ వాళ్లకు ఏ పనులు చేసినా ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకుంటాను అనడంపై మండిపడ్డారు.…
“కింగ్ డమ్” సినిమా సెట్ లో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి బర్త్ డే సెలబ్రేషన్స్
Mana News :- యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి బర్త్ డే సెలబ్రేషన్స్ ను “కింగ్ డమ్” సినిమా సెట్ లో జరిపారు. హీరో విజయ్ దేవరకొండ, సినిమా టీమ్ మెంబర్స్ ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. హీరో…
భారత్కు సెమీస్ ప్రత్యర్థి ఎవరు?
Mana News :- ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025)లో మంగళవారం నుంచి సెమీఫైనల్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. అయితే, ఇవాళ న్యూజిలాండ్తో టీమ్ఇండియా లీగ్ స్టేజ్ చివరి మ్యాచ్ను ఆడనుంది. ఇందులో గెలిస్తే.. సెమీస్లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. ఒకవేళ…
ఆంధ్రప్రదేశ్ CID మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్
Mana News :- వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం నుండి సరైన అనుమతులు లేకుండా వివిధ దేశాలకు పలుమార్లు పర్యటించిన అప్పటి సీఐడీ మాజీ అదనపు డీజీపీ పీవీ సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. 2024 ఫిబ్రవరి…
పోసాని ఆరోగ్యంపై విషపు రాతలు.. పచ్చ మీడియా సిగ్గుపడాలి: భూమన
Mana News, తిరుపతి :- సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకులు భూమక కరుణాకర్ రెడ్డి. అలాగే, సంపద సృష్టించలేకపోతున్నా అంటూ చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, పోసాని ఆరోగ్యంపై విషపు…
విరాట్ మరో 4 ఏళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడతారు: చిన్ననాటి కోచ్
Mana News :- విరాట్ కోహ్లీ కనీసం మరో నాలుగేళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్, ఇంకా చాలా ఏళ్లు ఐపీఎల్ ఆడతారని ఆయన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అభిప్రాయపడ్డారు. విరాట్ ఫిట్నెస్ అద్భుతంగా ఉందని, నిలకడే అతడి ఆయుధం అని…