జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు
మన న్యూస్ మక్తల్ ఉ మ్మడి పాలమూరు జిల్లాలో జాగృతిని బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ కవితమ్మ అన్నారు బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ గారిపై తప్పుడు ఆరోపణలు చేస్తే తెలంగాణలో ఎక్కడ కూడా సహించేది లేదని ఆమె అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి…