విజయ వంతంగా ముగిసిన ఎన్ సి సి నేవల్ క్యాంపు
మన న్యూస్, నెల్లూరు ,మే 7:– 10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి, నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే అధ్యక్షతన జరిగిన యన్ సి సి యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్-3 శ్రీ పొట్టి…
మన న్యూస్, నెల్లూరు ,మే 7:– 10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి, నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే అధ్యక్షతన జరిగిన యన్ సి సి యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్-3 శ్రీ పొట్టి…
వెదురుకుప్పం, మే 7 (మన న్యూస్):– వెదురుకుప్పం మండలంలోని మెండివెంగనపల్లి గ్రామంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య బండి రామకృష్ణారెడ్డి కర్మక్రియలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై, ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ, వారి…
మన న్యూస్, తిరుపతి:– రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం సాయంత్రం రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.…
మన న్యూస్,తిరుపతిః– తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమైయ్యాయి. చాటింపు తరువాత బుధవారం భక్తులు భైరాగి వేషంతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఆలయ అధికారులు, ఉత్సవకమిటీ…
మన న్యూస్, తిరుపతి:– మంత్రి నారా లోకేష్ కు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం వినతి. ఆంధ్రరాష్ట్రంలో నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మానవ వనరుల శాఖ మంత్రి నారా…
మన న్యూస్ ,కోవూరు ,మే 7 :- 2019 లో అధికారం లోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఈ పథకానికి పేరు మార్చి, నిర్వీర్యం చేసింది. *ప్రభుత్వ హాస్పటల్లో కాన్పు చేసుకొనే తల్లులకు నాటి టిడిపి ప్రభుత్వం ఎన్టీఆర్ బేబి కీట్స్…
మన న్యూస్ సాలూరు :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మే 07 ఈ నెల 18,19,20 తేది లో జరగబోయే శ్రీ శ్రీ శ్రీ శ్యామలంబ అమ్మవారి పండుగ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి…
మన న్యూస్, తిరుపతి:– రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను రేణిగుంట విమానాశ్రయంలో బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శాలువ తో ఘనంగా సత్కరించారు. నారా లోకేష్ కు వేసిన శాలువను…
మన న్యూస్,నెల్లూరు /తిరుపతి, మే 7 :- ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడుకొండలకు ఆనుకొని ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించరాదని తిరుమల తిరుపతి ఆలయ పాలక మండలి తీర్మానించింది. టిటిడి చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఆధ్వర్యంలో…
మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,మే 7:– 339 అభివృద్ధి పనులను 60 రోజుల్లో పూర్తి చేసిన ఘనత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే దక్కుతుంది. *నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యే కావడం గొప్ప విషయం .నెల్లూరు…