గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ
మన న్యూస్ సింగరాయకొండ:-సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ వసతి గృహాలకు వార్డెన్ గా పనిచేసి ఎ. ఎస్. డబ్ల్యూ.ఓ రిటైర్డ్ అయిన మేడికొండ లక్ష్మీనరుసు నాలుగవ వర్ధంతి సందర్భంగా శ్రీశ్రీ విద్యార్థి ఫౌండేషన్ చైర్మన్ గుడిమెట్ల శ్రీనివాసులు, ఆధ్వర్యంలో పాత సింగరాయకొండ…