పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
మన న్యూస్ పాచిపెంట,జూలై1:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని గిరిజన శాఖ మంత్రి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం నాడు పాచిపెంట మండలం పెద్దవలస…