ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు అస్వస్థత !

Mana News :- భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు అస్వస్థత నెలకొంది. ఈ తరుణంలోనే… అర్థరాత్రి 2 గంటల సమయంలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు జగదీప్ ధన్ఖడ్. ఛాతిలో నొప్పి…

నేడు రెండో రోజు పోసానిని విచారించనున్న పోలీసులు..

Mana News :- సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని రెండో రోజు పోలీసులు విచారణ చేయనున్నారు. నేటితో ఆయన కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై చేసిన విమర్శలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడగనున్నారు. అయితే,…

నాగబాబు ఆస్తులెంత – అన్నయ్య, పవన్ కు అప్పు లెక్కలిలా..!!

Mana News :- మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు. కూమటి నుంచి అయిదు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. రేపు (సోమవారం) నామినేషన్లకు చివరి రోజు.జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేయటంతో..మిగిలిన నలుగురు…

అక్రమ మద్యం విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టు

Mana News :- అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు బంగారుపాలెం సీఐ శ్రీనివాసులు శనివారం తెలిపారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని బలిజపల్లికి చెందిన వేమన వద్ద 30 బాటిళ్లు, తంబకుప్పంలోని మునిరత్నం రెడ్డి వద్ద 50 బాటిళ్లు,…

రాష్ట్ర వైసీపీ మహిళ కార్యదర్శిగా  పెనుమూరు  ద్రాక్షాయిణి

Mana News :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ మహిళ కార్య దర్శిగా జీడి నెల్లూరు నియోజక వర్గం, పెనుమూరు మండలానికి చెందిన రాష్ట్ర మాజీ హౌసింగ్ డైరెక్టర్ ద్రాక్షాయణి నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం శనివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల…

మార్కాపురంను జిల్లా చేస్తాం: సీఎం చంద్రబాబు

Mana News :- అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మార్కాపురంలో పర్యటించారు. మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మార్కాపురం జిల్లా చేస్తామని వెల్లడించారు. మార్కాపురంను జిల్లా…

మ‌హిళా ప‌క్ష‌పాతి ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తి, మార్చి 8:– మ‌హిళ‌లు రాజ‌కీయాల్లోకి మ‌రింత‌గా రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు అన్నారు. ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల‌కు ఇచ్చిన ప్ర‌తి హామిని ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం నెర‌వేరుస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. శ‌నివారం ఉద‌యం న‌గ‌రంలో జ‌రిగిన అంత‌ర్జాతీయ…

జ‌నసేన ఆవిర్భావ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన ఎమ్మెల్యే ఆర‌ణి

మన న్యూస్,తిరుప‌తి,మార్చి 8:– ఈనెల 14వ తేదీన పీఠాపురంలో జ‌రిగే జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొని విజ‌యవంతం చేయాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శ‌నివారం సాయంత్రం తిరుప‌తి నియోజ‌వ‌ర్గ స‌న్నాహ‌క స‌మావేశంలో ఛ‌లో పిఠాపురం…

ఆదర్శ ఇంజనీరింగ్ కళాశాల లో ఘనంగా మహిళా దినోత్సవం

గొల్లప్రోలు మార్చి 8 మన న్యూస్ :– గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల నందు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ బుర్రా అనురాధ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

మహిళలు అన్ని రంగాలలోనూ ప్రగతి సాధిస్తున్నారుజనసేన పార్టీ ఇన్ చార్జ్ మర్రెడ్డి

గొల్లప్రోలు మార్చి 8 మన న్యూస్ : – మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా ప్రగతి సాధిస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గొల్లప్రోలు లోని మెప్మా…

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..
ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///