భారత జట్టుకు, జనసేనకు ఒకే విధమైన పోలికలు: నాగబాబు
Mana News :- విజయానికి అదృష్టంతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైందని జనసేన నేత నాగబాబు అన్నారు. జనసేనను భారత జట్టుతో పోల్చారు. ‘IND ఒక్క టాస్ గెలవకుండా అన్ని మ్యాచ్లు గెలిచి 12 ఏళ్లకు CT సాధించింది. ఒక్క MLA…
చిత్తూరులో ముగ్గురిపై కేసు నమోదు
Mana News, Chittoor :- మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురిపై చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో ముగ్గురు మహిళల చేత వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో…
వైద్యురాలిపై అనుచిత ప్రవర్తన.. తమ్మయ్య బాబుపై జనసేన సస్పెన్షన్ వేటు
Mana News :- అమరావతి: ప్రత్తిపాడులో సీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ శ్వేత పట్ల జనసేన పార్టీ ఇన్ఛార్జి వరుపుల తమ్మయ్య బాబు తీరు పట్ల ఆ పార్టీ తీవ్రంగా స్పందించిది. జనసేన నుంచి ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు…
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
Mana News :- తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) ఆదివారం కన్నుమూశారు. తిరుపతిలోని తన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దాదాపు వెయ్యికిపైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వర కల్పన చేసి ప్రముఖ విద్వాంసుడిగా…
“The Suspect” Movie Poster Launch
Mana News :- The Telugu film “The Suspect” is set to release worldwide on March 21st. On this occasion, the film’s first look poster was launched by super hit director…
ది సస్పెక్ట్ మూవీ పోస్టర్ లాంచ్
Mana News :- ది సస్పెక్ట్ తెలుగు చిత్రం మార్చి 21న ప్రపంచ వ్యాప్తం గా రిలీజ్ కాబోతుంది, ఈ సందర్భం గా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టరు ను సూపర్ హిట్ డైరెక్టర్ విఎన్ ఆదిత్య చేతుల మీదగా…
మహిళా దినోత్సవం సందర్భంగా హీరోయిన్ శ్రీలీలను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి
Mana News :- ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తనతో కలిసి పని చేసిన మహిళలకు అలాగే ఇతర మహిళామణులకు తన సోషల్ మీడియా వేదిక పైన శుభాకాంక్షలను తెలియజేశారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో…
శ్రీకోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, ఒంటిమిట్ట ఆలయ చరిత్ర కరపత్రాలను ఆవిష్కరించిన టిటిడి చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు
Mana News ;- ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, ఆలయ చరిత్ర తెలియజేసే కరపత్రాలను టిటిడి చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు, జేఈఓ శ్రీ వి. వీరబ్రహ్మంతో కలిసి ఆలయం ముందు ఆవిష్కరించారు. ఒంటిమిట్ట…
మరో ఎన్నికల సమరం – కూటమి Vs జగన్, సమర్థతకు పరీక్ష..!!
Mana News :- ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గాలో కూటమి గెలిచింది. టీచర్ల నియోజకవర్గంలో ఫలితం భిన్నంగా వచ్చింది. ఈ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్యే కోటా…
అమరావతికి మరో మణిహారం..!!
Mana News :- ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాజధాని పనులు ఈ నెల 15 లోగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే టెండర్లను పిలి చింది. దాదాపు రూ 40 వేల…