వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తా: కేటీఆర్
Mana News :- హైదరాబాద్: వచ్చే ఏడాది తాను పాదయాత్ర చేయనున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. భారాసను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాల పర్యటనలు ప్రారంభించానని, డిసెంబర్ వరకు పార్టీ బలోపేత కార్యక్రమాల్లో…