Tag: #andhrapradesh

బారాషహీద్ దర్గా నెల్లూరు రూరల్ లో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్,నెల్లూరు రూరల్, ఏప్రిల్ 22:– నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో బారాషహీద్ దర్గాలో 85 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బారాషహీద్ దర్గా ముఖద్వారాలను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.ముస్లిం పెద్దల సలహాలు, సూచనలతోనే బారాషహీద్…

ఏప్రిల్ 25న థియేటర్స్ లో విడుదల కానున్న ”హలో బేబీ”

Mana News :- ఇటీవల సోలో క్యారెక్టర్ తో సినిమాలు బాగానే వస్తున్నాయి. సోలో క్యారెక్టర్ తో హలో బేబీ సినిమా ఏప్రిల్ 25న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో కావ్య…

 శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..అలా రావొద్దంటూ టీటీడీ కీలక ప్రకటన

Mana News :- TTD: తిరుమలకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఎండాకాలం కావడం, పిల్లలకు సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వెళ్తున్నారు. అయితే ఈ సందర్భంగా టీటీడీ చేసిన ప్రకటన కీలకంగా మారింది. భక్తులు దీన్ని తెలుసుకోవడం చాలా…

సివిల్స్ తుది ఫలితాల విడుదల-ఇలా చెక్ చేసుకోండి..!

Mana News :- అఖిల భారత స్థాయి సర్వీసుల్లో అధికారుల ఎంపిక కోసం ఏటా నిర్వహించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఈ ఫలితాలను అందుబాటులో ఉంచారు. గతేడాది నిర్వహించిన…

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..

Mana News :- ‘దేవర’ లాంటి ఒక బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఒక సినిమా తెరకెక్కుతన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.…

‘ఉర్సా’ వివాదం, తెర వెనుక – ఏది నిజం..!!

Mana News :- ఉర్సా…ఇప్పుడు ఏపీలో చర్చగా మారిన పేరు. రాజకీయ రచ్చ సాగుతున్న పేరు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ఉర్సా సంస్థ పెట్టుబడులకు ఆమోదం లభించింది. ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే, ఉర్సా సంస్థ పెట్టుబడులు… ప్రభుత్వ…

మీ కుటుంబానికి రూ. 5 కోట్ల వరకు ఆర్థిక భరోసానిచ్చే ఈ బీమా ఎలా తీసుకోవాలి?

Mana News :- అర్జున్‌కు 29 ఏళ్లు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. తన ఫ్రెండ్స్‌తో వీకెండ్‌లో జరుపుకొనే ఓ చిన్న టీ పార్టీకి చేసే ఖర్చు రూ. 800తో (నెలవారీ ఈఎంఐ చెల్లించి) టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్నారు. ఆయనకు…

పంట వ్యర్ధాలను తగుల పెట్టవద్దు – వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ సాలూరు ఏప్రిల్ 21:= పంట వ్యర్ధాలను తగులు పెట్టకుండా రోటవేటర్ సహాయంతో నేలలో కలుపుకున్నట్లయితే సేంద్రియ కర్బన శాతం పెరుగుతుందని తగుల పెట్టడం వలన భూమి వేడెక్కి మట్టి కణాలు నశించిపోతాయని వాతావరణం కాలుష్యం పెరుగుతుందని వ్యవసాయ అధికారి…

మాజీ డిప్యూటీ సీఎం పిడికి రాజన్న దొర ని కలిసిన ఆంధ్రా, ఒరిస్సా వివాస్పద గ్రామాలు గిరిజనులు,

మన న్యూస్ సాలూరు ఏప్రిల్21: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో దూళిభద్ర కి చెందిన ముగ్గురు గిరిజనలను ఒరిస్సా పోలీసులు తీసుకొని వెళ్లడం పై మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన గిరిజనులు. ఆంధ్ర చేపడుతున్న పనులు ఒరిస్సా ప్రభుత్వం…

కావలి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు పార్థివదేహానికి నివాళులర్పించిన……….ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, కావాలి, ఏప్రిల్ 21:– కావలిలో తన మిత్రుడు దామిశెట్టి సుదీర్ నాయుడు తండ్రి అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు మరణించడంతో వారి పార్థివ దేహానికి కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్…