మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయి శిక్షణ కార్యక్రమంలో ఏమి చేశారు యూట్యూబ్ ఛానల్ ఏమి ప్రచారం చేసింది
ఉదయగిరి మన న్యూస్ మార్చి 21:- మండల కేంద్రమైన ఉదయగిరి అంగనవాడి ప్రాజెక్టు పరిధిలో అంగనవాడి కార్యకర్తల పోషణ్ బి పడాయి బి శిక్షణ కార్యక్రమంలో ఏమి జరిగింది యూట్యూబ్ ఛానల్ లో ఏమి ప్రచారం చేశారు అంగనవాడి కార్యకర్తల మనోభావాలు…
ఇకపై “భాష” పేరుతో విభజన జరగకూడదు..
Mana News :- హిందీ’ భాషపై తమిళనాడు, కేంద్రం మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భాష పేరుతో దేశంలో ఇప్పటికే తగినంత విభజనలు జరిగాయి, ఇకపై అది జరగకూడదు” అని…
రజిత సీనియర్ నటి ఇంట తీవ్ర విషాదం
Mana News :- టాలీవుడ్లో ప్రముఖ క్యారెక్టర్ నటిగా గుర్తింపు పొందిన రజిత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి విజయలక్ష్మీ (76) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఈ ఆకస్మిక సంఘటన రజిత కుటుంబాన్ని శోకసముద్రంలో ముంచెత్తింది. విజయలక్ష్మీకి…
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు
Mana News :- తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ చల్లని ముచ్చట చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, తెలంగాణలో…
విశాఖకు నాలుగు నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్: మంత్రి నారాయణ
Mana News :- అమరావతి: నాలుగు నెలల్లో విశాఖ మహానగర పాలక సంస్థ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. విశాఖ కొత్త మాస్టర్ ప్లాన్పై సచివాలయంలో అధికారులు, విశాఖ ఎమ్మెల్యేలతో సమావేశం…
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు
Mana News :- రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు తన సతీమణి శ్రీమతి భువనేశ్వరి, కుమారుడు మరియు ఏపీ హెచ్ఆర్డీ మంత్రి శ్రీ లోకేష్, కోడలు శ్రీమతి బ్రహ్మిణి, మనవడు చి.దేవాన్ష్ తో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని…
శ్రీకాకుళం; గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయివరకు సేవలను విస్తరించారు
మన న్యూస్ (శ్రీకాకుళం) ; శ్రీకాకుళం జిల్లా పలాస కేంద్రంగా స్వామి వివేకానంద సేవా సమితి ఆనేక మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు మనసుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. వివరాలలోకి వెళితే… ఈ సంస్థ 2018 లో నవంబర్ 18…
అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టి తిరిగి వెళ్లిపోతున్నారా? ఏం జరుగుతోంది?
Mana News :- తెలంగాణ సభలో అయితే 119 మంది, ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఇందులో అందరు ఎమ్మెల్యేలు సభకు అటెండ్ కారు. కొందరు ఎమ్మెల్యేలు తాము మాట్లాడే సమయం ఇచ్చిన రోజు మాత్రమే సభకు వస్తుంటారు.…
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
నర్వ మండలం, మన న్యూస్ :-గీతా భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తాత్కాలికంగా పాఠశాల పరిపాలనా బాధ్యతలను చేపట్టి, నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు.పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..విద్యార్థులకు సమాజంలోని బాధ్యతలను…
కర్మన్ ఘాట్ ధ్యనాంజనేయ స్వామి దేవాలయం హుండీ ఆదాయం40,83,498
కర్మన్ ఘాట్. మన న్యూస్:- చంపాపేట డివిజన్ పరిధిలోని కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి దేవస్థానం హుండీలను గురువారం ఆలయ కార్యనిర్వాహణాధికారి లావణ్య ఆధ్వర్యంలో, దేవాదాయ శాఖ రంగారెడ్డి జిల్లా సహాయ కమిషనర్ శేఖర్ పర్యవేక్షణలో లెక్కించారు. స్వాములోరికి రూ.40,83,498 ఆదాయం…

