ఘనంగా సాయి చందు – ధరణి వివాహ మహోత్సవం వధూవరులను ఆశీర్వదించిన పలువురు నాయకులు
వెదురుకుప్పం, మన న్యూస్, మే 17:వెదురుకుప్పం మండలంలోని చవటగుంట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పుల్లూరు రఘునాథరెడ్డి కుమారుడు సాయి చందు, అదే మండలానికి చెందిన వెదురుకుప్పం గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి కుమార్తె ధరణి వివాహ వేడుక శుక్రవారం అత్యంత…