వెంగంపల్లి రైతు సేవా కేంద్రంలో స్మార్ట్ వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం

మనన్యూస్ తవనంపల్లె మే 8:- మండలంలోని వెంగంపల్లి గ్రామంలో గల రైతు సేవా కేంద్రం నందు ఈరోజు రైతు స్కిల్ అప్ డిజిటల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన మండల వ్యవసాయ అధికారులు, ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి ప్రవీణ్,…

చిత్తూరు పార్లమెంట్ ప్రతినిధి చినబాబు కుమారుడు నితిన్ కృష్ణ వివాహ వేడుకలో పాల్గొన్న వెదురుకుప్పం టిడిపి నేతలు

వెదురుకుప్పం మన న్యూస్ : చిత్తూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి ఎన్. చినబాబు కుమారుడు ఎన్. నితిన్ కృష్ణ వివాహ మహోత్సవం ఘనంగా జరగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని వెదురుకుప్పం టిడిపి నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామ సర్పంచ్…

విజయ వంతంగా ముగిసిన ఎన్ సి సి నేవల్ క్యాంపు

మన న్యూస్, నెల్లూరు ,మే 7:– 10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి, నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే అధ్యక్షతన జరిగిన యన్ సి సి యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్-3 శ్రీ పొట్టి…

ఘనంగా పద్మశ్రీ ఆచార్య బండి రామకృష్ణారెడ్డి కర్మక్రియలు -పలువురు ప్రముఖులు పాల్గొని శ్రద్ధాంజలి అర్పణ

వెదురుకుప్పం, మే 7 (మన న్యూస్):– వెదురుకుప్పం మండలంలోని మెండివెంగనపల్లి గ్రామంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య బండి రామకృష్ణారెడ్డి కర్మక్రియలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై, ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ, వారి…

మంత్రి లోకేష్ కు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు స్వాగ‌తం

మన న్యూస్, తిరుప‌తి:– రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం సాయంత్రం రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుప‌తి జిల్లాలోని రేణిగుంట విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.…

నాయి బ్రాహ్మణులను ఆదుకోవాలి

మన న్యూస్, తిరుపతి:– మంత్రి నారా లోకేష్ కు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం వినతి. ఆంధ్రరాష్ట్రంలో నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మానవ వనరుల శాఖ మంత్రి నారా…

విదేశాలలో విద్యనభ్యసించే పేద పిల్లలకు ఆర్థిక సహాయం చేయడం కోసం, నాటి తెలుగుదేశం ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని ప్రవేశపెట్టింది- చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి

మన న్యూస్ ,కోవూరు ,మే 7 :- 2019 లో అధికారం లోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఈ పథకానికి పేరు మార్చి, నిర్వీర్యం చేసింది. *ప్రభుత్వ హాస్పటల్లో కాన్పు చేసుకొనే తల్లులకు నాటి టిడిపి ప్రభుత్వం ఎన్టీఆర్ బేబి కీట్స్…

శ్రీ శ్రీ శ్రీ శ్యామలంబ అమ్మవారి పండగ ఏర్పాట్లు పరిశీలించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ Dr. P. ధర్మ చంద్ర రెడ్డి

మన న్యూస్ సాలూరు :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మే 07 ఈ నెల 18,19,20 తేది లో జరగబోయే శ్రీ శ్రీ శ్రీ శ్యామలంబ అమ్మవారి పండుగ నేపథ్యంలో     పార్వతీపురం  మన్యం జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి…

మంత్రి లోకేష్ ను కలసిన’ సింగం శెట్టి ‘

మన న్యూస్, తిరుపతి:– రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను రేణిగుంట విమానాశ్రయంలో బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శాలువ తో ఘనంగా సత్కరించారు. నారా లోకేష్ కు వేసిన శాలువను…

టిటిడి బోర్డు సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.

మన న్యూస్,నెల్లూరు /తిరుపతి, మే 7 :- ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఆధ్యాత్మిక పుణ్య‌క్షేత్ర‌మైన తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడుకొండలకు ఆనుకొని ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించరాదని తిరుమల తిరుపతి ఆలయ పాలక మండలి తీర్మానించింది. టిటిడి చైర్మ‌న్ బీ.ఆర్.నాయుడు ఆధ్వర్యంలో…