Tag: #andhrapradesh

ఫేక్ న్యూస్ ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలి-ముమ్ముడి లక్ష్మణ్ కు న్యాయం చేయాలి

జెసి ని కలిసిన కాకినాడ సీనియర్ జర్నలిస్టులు,-కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన, ధర్నా కాకినాడ కలెక్టరేట్ మే 21 మన న్యూస్ :-జర్నలిజంలో 20 సంవత్సరాలు పైబడి ఉన్న ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ ముమ్మిడి లక్ష్మణ్ పై పని…

యోగా డేని విజయవంతం చేద్దాం:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తిః యోగాంధ్రా 2025 కు విస్తృత ప్ర‌చారం క‌ల్పించ‌డంలో భాగంగా శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం మ‌ల్టీప‌ర్ప‌స్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో యోగా కార్య‌క్రమాన్ని బుధ‌వారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. యోగా మాస్ట‌ర్లు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో…

రాజీవ్ గాంధీ కి నివాళి..

మన న్యూస్,తిరుపతి : భారతరత్న భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 34.వ వర్ధంతి ని పురస్కరించుకొని పాత మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం వద్దనున్న రాజీవ్ గాంధీ విగ్రహానికి బుధవారం కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగరం మాజీ అధ్యక్షులు యార్లపల్లి…

ప్రసన్న పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు : కె చిన్నక్క వైఫ్ ఆఫ్ కె వాసుదేవ రెడ్డి

మన న్యూస్, Vedurukuppam : మండలంలోని తిరుమలయ్య పంచాయతీ కి సంబంధించిన మాకు మంబాపురం గ్రామంలోనీ శ్రీ ప్రసన్న పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు సందర్భంగా బుధవారం ఉదయం స్వామివారికి…

ప్రజాశక్తి విలేఖరి పై పేక్ ప్రకటనలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలి – సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వ శేష బాబ్జి డిమాండ్

Mana News :- ప్రజాశక్తి విలేఖరి ముమ్మిడి లక్ష్మణ్ ను కించపరుస్తూ, ఆయనను డీగ్రేడ్ చేస్తూ, అవమానం చేస్తూ ఫేక్ ప్రకటనలు ఇచ్చిన వారిపై చర్య తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వ శేషబాబ్జి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.…

చల్లారావు ని అభినందించిన వర్మ

గొల్లప్రోలు మే 18 మన న్యూస్ :– గేట్ 2025లో అత్యుత్తమ ప్రతిభ కనపరచి 111 వ ర్యాంకు సాధించిన కందా చల్లారావు ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి యస్ వి యస్ యన్ వర్మ అభినందించారు.పిఠాపురం తెలుగు…

సుగుణమ్మకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు..

మన న్యూస్,తిరుపతి :– మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన మన్నూరు సుగుణమ్మకు తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శాలువలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం విజయవాడలోని ఐలాపురం…

దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడికి తీవ్ర ఖండన – మాదిగ మహాసేన డిమాండ్

తిరుపతి, Mana News : మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన దళిత విద్యార్థి జేమ్స్ (మాల) ని కిడ్నాప్ చేసి, దారుణంగా కొట్టి, నోట్లో మూత్రం పోసి అవమానించిన అగ్రకుల రౌడీ షీటర్లు మరియు కొంతమంది విద్యార్థుల పై కఠిన…

పిడుగు పడి ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వి.ఎం.థామస్

వెదురుకుప్పం, Mana News :- వెదురుకుప్పం మండలం మొండివెంగనపల్లె పంచాయతీ బండమీదఇండ్లలో ఉన్న శ్యామల, గంగాధర్ కుటుంబంపై శనివారం రాత్రి పిడుగు పడి ఇల్లు ధ్వంసమై ఆస్తి నష్టం సంభవించడంతో వెదురుకుప్పం మండలం టిడిపి నేత క్లస్టర్ ఇంచార్జ్ మోహన్ మురళి…

విజయనగరంలో ఉగ్ర కుట్ర మూలాలు ? ఐసిస్ ఆదేశాలతో బాంబుల తయారీ..! రిమాండ్ రిపోర్టులో షాకింగ్..!

Mana News :- ఓవైపు కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నుంచి కోలుకోకముందే భారత్ లో మరో కల్లోలం రేపేందుకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ భారీ కుట్ర చేసింది. తెలుగు రాష్ట్రాల కేంద్రంగా జరిగిందని భావిస్తున్న ఈ కుట్రను పోలీసులు…