Tag: #andhrapradesh

వైసిపి హయాంలో పనిచేసిన అధికారుల వలన రాష్ట్రానికి తలవపులు……

Mana News :- జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయం లో కొందరు అధికారుల వలన రాష్ట్రానికి తలవంపులు తీసుకొచ్చారు. పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు జగన్ కి ఊడిగం చేయటం వలన ఈరోజు ఊచలు లెక్కపెట్టే పరిస్థితి వచ్చింది.…

బంగారుపాళ్యం, యాదమరి మండలాల నూతన అధ్యక్షులను ప్రకటించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ప్రతినిధి పుతలపట్టు నియోజకవర్గం మే-17:- పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కార్యాలయంలో పూతలపట్టు ‌నియోజకవర్గం పరిధిలోని బంగారుపాళ్యం, యాదమరి మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఎంపిక ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్…

అపోలో ఆసుపత్రిలో డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ పద్ధతిలో శస్త్ర చికిత్సలు

మన న్యూస్ ప్రతినిధి తవణంపల్లె మే-17:- చెన్నై అపోలో ఆసుపత్రిలో డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ అధునాతన పద్ధతులతో తుంటి మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఆర్తో సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి అరగొండ అపోలో ఆసుపత్రి ఏవో చంద్రశేఖర్…

శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థికి బంగారు పతకం

మన న్యూస్ చిత్తూరు మే-17 చిత్తూరు నగరం మురకంబట్టు సమీపంలోని ఆర్ వి ఎస్ నగర్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాల కు చెందిన బి ఫార్మసీ విద్యార్థినికి రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందజేశారు.…

తుడా చైర్మన్ డాక్టర్ సి. దివాకర్ రెడ్డిని ఘనంగా సన్మానించిన వెదురుకుప్పం రెడ్డి సంఘం నాయకులు

వెదురుకుప్పం, మన న్యూస్:చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ సి. దివాకర్ రెడ్డికి తుడా చైర్మన్ పదవి లభించిన సందర్భంగా, వెదురుకుప్పం రెడ్డి సంఘం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ బాధ్యతను…

శ్యామలంబ అమ్మవారి పండుగకు మేము అడ్డుపడలేదు, మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ

మన న్యూస్ సాలూరు మే 16:= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో శ్యామలాంబ అమ్మవారి పండుగకు సంబంధించిన పనులు అడ్డుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనడం తీవ్రంగా ఖండిస్తున్నామని సాలూరు మున్సిపల్…

పోలీస్ భద్రత నడుమ శ్యామలంబ అమ్మవారి పండుగను సక్రమంగా జరిపిస్తాం పట్టణ సీఐ వాసు నాయుడు

మన న్యూస్ సాలూరు 16:=పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుపోలీసుల భద్రత నడుమ పండుగను సక్రమంగా జరిపిస్తాం పోలీసుల భద్రత నడుమ శ్యామలాంబ అమ్మవారి పండుగను సక్రమంగా జరిపిస్తామని పట్టణ సీఐ వాసునాయుడు అన్నారు. శుక్రవారం సీఐ స్టేషన్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు…

మహేంద్రగిరి వారాహి సినిమా కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన హీరో సుమంత్ !!!

మన న్యూస్ : రాజశ్యామల బ్యానర్‌పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి…

తిరంగా ర్యాలీలో ఎస్ఆర్ పురం టిడిపి నాయకులు

ఎస్ఆర్ పురం , మన న్యూస్… చిత్తూరు జిల్లా చిత్తూరు గాంధీ సర్కిల్ లో చిత్తూరు జిల్లా కూటమి నాయకులతో తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు అత్యధికంగా పాల్గొన్నారు తిరంగా ర్యాలీ సందర్భంగా…

డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి…

మన న్యూస్,తిరుపతి, : వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రైవేటు కార్పొరేట్ సంస్థలలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ సూపర్వైజర్లు, సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల కోసం అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని మహర్షి అభ్యుదయ సేవా…