Tag: #andhrapradesh

నవధాన్యాలతో భూసారం పెరుగుదల – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట మే 29:– పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో నవధాన్యాలు సాగు చేసి కలియ దున్నడం ద్వారా భూసారాన్ని పెంచవచ్చని భూమిలో ఎంత ఎక్కువ సేంద్రియ పదార్థం ఉంటే అంత ఎక్కువగా రసాయన ఎరువులు పై ఆధారపడడం తగ్గుతుందని…

ప్రధాన రహదారుల వద్ద కాలువలు నిర్మించాలి -సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

మన న్యూస్ మే 29: – పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట ప్రధాన రహదారు వద్ద కాలువలు నిర్మాణం చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతూ సిఐటియు రైతు సంఘం ఐద్వా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ…

ఆకుతాయల ఆట కట్టిస్తాం.. డి.ఎస్.పి సయ్యద్ మహమ్మద్ అజీజ్. కటింగ్ షాప్ దాడికి పాల్పడిన ముగ్గురు ఆకుతాయలను అరెస్ట్ చేసిన ..ఎస్ఐ సుమన్

ఎస్ఆర్ పురం, మన న్యూస్… గ్రామాల్లో అల్లర్లు గొడవలు చేసే ఆకుతాయల ఆటలను ఆట కట్టిస్తాం అని నగిరి డిఎస్పి సయ్యద్ మహమ్మద్ అజీజ్ అన్నారు.. ఎస్ఆర్ పురం మండలం పిల్లారి కుప్పం క్రాస్ రోడ్డు కటింగ్ షాపు పని చేసే…

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్

ఎస్ఆర్ పురం, మన న్యూస్… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని టిడిపి యువ నాయకుడు సాఫ్ట్వేర్ బాలు అన్నారు ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఎస్ఆర్ పురం మండలం పిల్లారి కుప్పం క్రాస్ రోడ్డు జంక్షన్…

గొడుగు చింత పంచాయతీలో సీనియర్ ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన వేడుకలు

వెదురు కుప్పం, మన న్యూస్ :చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని గొడుగు చింత పంచాయతీలో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత సినీ తార, ప్రజల మనస్సుల్లో దేవుడిగా కొలువైన నందమూరి తారక రామారావు (సీనియర్ ఎన్టీఆర్)…

తిరుపతిలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు..

మన న్యూస్,తిరుపతి, మే 28:- స్వర్గీయ నందమూరి తారకరామారావు 104వ జయంతి వేడుకలు తిరుపతిలో బుధవారం ఘనంగా నిర్వహించారు. టౌన్ క్లబ్ సర్కిల్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం…

మహానాడులో రక్తదానం చేసిన తెలుగు తమ్ముళ్లు..

మన న్యూస్,తిరుపతి, మే 28:- కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు లో స్వర్గీయ నందమూరి తారకరామారావు 104వ జయంతిని పురస్కరించుకొని తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు రక్తదానం చేశారు. అంతకుముందు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్,…

బడుగుల ఆత్మబంధువు యన్టీఆర్

శ్రీకాళహస్తి, Mana News :- తెలుగువారి ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత ప్రయాణం ఒక సామాన్య వ్యక్తిగా ప్రారంభమై, ఒక మహాశక్తిగా మారి, సినీ నటుడిగా ఉన్నప్పుడు ప్రజలు…

బీజేపీ జిల్లా కార్యదర్శి అట్లూరి శ్రీనివాస్‌ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఐరాల మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి అశోక్

మన న్యూస్ ఐరాల మే-27 భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న అట్లూరి శ్రీనివాస్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఐరాల మండల బీజెపి ప్రధాన కార్యదర్శి సి అశోక్.…

లేపాక్షి నోట్ బుక్ లను మార్కెట్లోకి విడుదల చేసిన జిల్లా కలెక్టర్

తిరుపతి,మేజర్ న్యూస్ :- లేపాక్షి నంది నోట్ బుక్స్ లను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా మంగళవారం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వము వినూత్న పద్ధతిలో ఖచ్చితమైన…