ఇంధనాన్ని పొదుపు చేయడం మనందరి బాధ్యత.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.
తిరుపతి మే 24. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపుపై దృష్టి సారించాలని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు. ఇంధనాన్ని ఆదా చేయడం ద్వారా దేశ భవిష్యత్తుకు తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.…