*తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి మరియు టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు దంపతులు…తిరుపతి మే 23.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి దంపతులు, టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు…