Month: December 2025

సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల.

వరికుంటపాడు, మన న్యూస్, డిసెంబర్ 16,(నాగరాజు కె). షాలేము మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకల నిర్వహణ. వరికుంటపాడు మండలం జడదేవి గ్రామంలో షాలేము మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో…

స్త్రీ శక్తి పథకం అమలులో ఆర్టీసీ ఉద్యోగుల ఇబ్బందులను తొలగించండి ఆర్టీసీ జేఏసీ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం; ఏలేశ్వరం ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమలులో భాగంగా మహిళ ప్రయాణికులకు ఎదురవుతున్న సమస్యలు, ఆర్టీసీ సిబ్బందిపై పెరిగిన పని భారం నకు తక్షణ పరిష్కారం కోరుతూ, ఏలేశ్వరం బస్సు డిపోలోని అన్ని…

ఘనంగా టిడిపి నాయకుడు జన్మదిన వేడుకలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం పట్టణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొదిరెడ్డి గోపాలకృష్ణ (గోపి)జన్మదిన వేడుకలు బొదిరెడ్డి యువ సేన, నడిపిల్లి శివ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, వెంగళరావు కాలనీ పెద్ద వీధి ఆరో వార్డులో అభిమానులు మధ్య…

ఏలేశ్వరంలో ఘనంగా బొద్దిరెడ్డి గోపి పుట్టినరోజు వేడుకలు

*పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన బొదిరెడ్డి యువసేన* మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం పట్టణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొదిరెడ్డి గోపాలకృష్ణ జన్మదిన వేడుకలు బొదిరెడ్డి యువసేన, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మూది నారాయణస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు,…

తలారి దేవరాజులు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీటీసీ సభ్యురాలు స్వాతి కమలాపతిరెడ్డి.

బంగారుపాళ్యం,మనధ్యాస, డిసెంబర్ 16 ఈ నెల 5వ తేదీన అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందిన బంగారుపాళ్యం మండలం కల్లూరుపల్లె తలారి దేవరాజు కుటుంబ సభ్యులను మంగళవారం సాయంత్రం కల్లూరుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు స్వాతి కమలాపతిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

ప్రజల సమస్యలే తన సమస్యలని చాటిన ఎమ్మెల్యేకాకర్ల.

వింజమూరు, మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 16,(నాగరాజు కె ) ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , తమ క్యాంపు కార్యాలయంలో ప్రజలతో నేరుగా సమావేశమై వారి అర్జీలు, సమస్యలను స్వీకరించారు.ఈ సందర్భంగా…

261 మెజార్టీతో హరిన్ కుమార్ ఘన విజయం..ఈ విజయం గ్రామ చరిత్రలో ఓ అరుదైన ఘట్టం..

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) మొహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సంగమేశ్వర్ గౌడ్‌పై హరిన్ కుమార్ 261 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో…

పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…

800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐ పి ఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్…

చివరి దశ ఎన్నికలు కూడా సమర్థవంతంగా నిర్వహించాలి,జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- లో తొలి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను విజయవంతంగా ముగించినట్లే చివరి విడత ఎన్నికల పోలింగ్ ను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం…