Month: November 2025

అయ్యప్ప పూజలో పాల్గొన్న రఘు పతి

తవణంపల్ల నవంబర్ 28 మన ద్యాస తవణంపల్లి మండల పరిధిలోని అరగొండ పంచాయతీ లోని నల్లప్పరెడ్డిపల్లి గ్రామంలో అయ్యప్ప పూజలో అరగొండ టీడీపీ నాయకులు రఘుపతి పాల్గొన్నారు ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులకు ఆర్థిక సహాయం ఐదు వేల రూపాయలు మరియు…

గొట్టిపాటి ప్రసాద్ నాయుడు అంతక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..!!

జలదంకి, నవంబర్ 28, మన ధ్యాస ప్రతినిధి (కె ఎన్ రాజు):// జలదంకి మండలం గట్టుపల్లి పంచాయతీ పరిధిలోని చింతలపాలెం గ్రామంలో జరిగిన గొట్టిపాటి ప్రసాద్ నాయుడు అంత్యక్రియలకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ హాజరై,పుష్పమాల సమర్పించి గౌరవప్రదంగా శ్రద్ధాంజలి ఘటించారు.ఆకస్మికంగా…

వింజమూరులో కొత్త అన్నా క్యాంటీన్ భవనం పరిశీలించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, జాయింట్ కలెక్టర్..!

వింజమూరు, నవంబర్ 28,మన ధ్యాస ప్రతినిధి, (కె ఎన్ రాజు):// వింజమూరు మండల కేంద్రంలో కొత్తగా నిర్మాణం పూర్తిచేసుకున్న అన్నా క్యాంటీన్ భవనాన్ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ,జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లుతో కలిసి,స్వయంగా సందర్శించి,పరిశీలించారు.నిర్మాణ,పనులు,వసతులు,ప్రజలకు అందించాల్సిన సేవలపై సమగ్రంగా…

జీవీకేఆర్ ఎస్టీ కాలనీ భూ సమస్యపై ప్రజలకు భరోసా – మీకు అండగా నేను ఉంటా” : ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

వింజమూరు, నవంబర్ 28,మన ధ్యాస ప్రతినిధి, (కె ఎన్ రాజు):// వింజమూరు మండలానికి సమీపంలో ఉన్న జీవీకేఆర్ ఎస్టీ కాలనీ వాసుల భూములు ఎన్ యు డి ఎ,( NUDA) ఆధీనంలోకి వెళ్లిపోతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్…

ఐ ఎమ్ ఏ అధ్యక్షులు గా రామస్వామి..!!!

కావలి, నవంబర్ 28,మన ధ్యాస ప్రతినిధి (కె ఎన్ రాజు ):// *కందుకూరి హాస్పిటల్ అధినేత డాక్టర్ మంచిగంటి రామస్వామి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నియమితులైన సందర్బంగా బి ఆర్ ఎమ్ పి డబ్ల్యూ ఏ గ్రామీణ వైద్యులు…

కావలి ఐ ఎం ఏ అధ్యక్షులు ఎమ్. రామస్వామి కి ఆత్మీయ సత్కారం..!!

కావలి, నవంబర్ 27,మన ధ్యాస ప్రతినిది , (కె ఎన్ రాజు):// స్వచ్చంద సంస్థల అధ్యక్షులు షేక్.బాష ఆధ్వర్యంలో శుక్రవారం ప్రముఖ ఆర్థో పెడిక్ వైద్య నిపుణులు, సౌమ్యులు,సేవా తత్పరులు,డాక్టర్ మంచికంటి రామస్వామి, కావలి (ఐ ఎం ఏ )ఇండియన్ మెడికల్…

జనసేన కార్యకర్తలకు ప్రభుత్వం ఆర్థిక సాయం

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ బంగారుపాళ్యం మండలంలోని బొమ్మాయిపల్లికి చెందిన దేవరాజులు,ఆండారెడ్డిపల్లికి చెందిన లోకేష్ లు అనారోగ్యంతో బాధ పడుతున్న విషయాన్ని జిల్లా కలెక్టర్ ను కలిసి ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కోరడం జరిగింది.ప్రభుత్వం తరపున చెరో 50వేలు మంజూరు కావడం…

మారు మోగేలా నేడు బైక్ ర్యాలీ…

మన దాస్య,నిజాంసాగర్:( జుక్కల్ ) నర్సింగ్ రావు పల్లి చౌరస్తా నుంచి పిట్లం మండల కేంద్రం వరకు శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రజాపండరి గురువారం ఒకప్రకటనలో తెలిపారు.డీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఏలె మల్లికార్జున్,జుక్కల్…

గట్టుపల్లి–చింతలపాలెం హత్య కేసు పరిశీలన అనంతరం తిరుగు ప్రయాణంలో విషాదం. ప్రమాద వాహనదారుడిని వెంటనే పట్టుకోవాలని పోలీసులకు కఠిన ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

ఉత్తరాఖండ్ వలస కూలీ దుక్కి రామ్ రాయ్ రోడ్డు ప్రమాదంలో మృతి21మంది వలస కూలీలకు నేను అండగా ఉంటా బాధితులకు ధైర్యం చెప్పిన ఉదయగిరి ఎమ్మెల్యే..!వలస కూలీల దారి ఖర్చుల కోసం కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.10,000 తక్షణ ఆర్థిక…

నిజాంసాగర్ ప్రాజెక్ట్ మన వారసత్వ సంపద: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ ప్రాజెక్ట్ మన వారసత్వ సంపద అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నిజాంసాగర్ మండలంలోని నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని ఆమె గురువారం సందర్శించి పనులను పర్యవేక్షించారు.రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని…