కర్నూలు బస్సు అగ్నిప్రమాద ఘటనలో మృతిచెందిన గోళ్ళ రమేష్,గోళ్ళ అనూష దశదిన కర్మలో పాల్గొన్న కాకర్ల సురేష్..!
వింజమూరు నవంబర్ 27 మన ధ్యాస న్యూస్ ప్రతినిధి :/// కర్నూలు అగ్ని ప్రమాద బస్సు దుర్ఘటనలో దురదృష్టకరంగా ప్రాణాలు కోల్పోయిన గోళ్ళ రమేష్,గోళ్ళ అనూష మరియు వారి ఇద్దరు చిన్నారి పిల్లల చిత్రపటములకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పుష్పాంజలి…