Month: November 2025

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ 2.0 రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో పాటు పాల్గొన్న రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు ..!

రైతుల సంక్షేమానికి భారీ నిధులు: రెండు విడతల్లో ₹6,310 కోట్లు రైతుల ఖాతాల్లో జమ..!ఉదయగిరి నియోజకవర్గ రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా ₹30.18 కోట్లు – 45,275 మంది రైతులకు లబ్ధి..!బొల్లినేని వెంకటరామారావు… కలిగిరి నవంబర్ 19 మన ధ్యాస న్యూస్:://…

పేదల సంక్షేమం కన్నా..కార్పొరేట్ల క్షేమమే ముఖ్యమా : మాజీ ఎమ్మెల్యే డా.సునీల్ కుమార్

యాదమరి నవంబర్ 19 మన ద్యాస యాదమరిలో పంచాయతీ రాజ్ విభాగం ఆద్వర్యంలో నిర్వహించిన రచ్చబండ విజయవంతం యాదమరి: వైద్య విద్యను అభ్యసించి పేదలకు నిస్వార్థంగా సేవ చేయాలనుకుంటున్న పేద విద్యార్థుల చిరకాల వాంఛను చిదిమేస్తూ వారిని నట్టేట మించేసావు కదా…

అయ్యప్పస్వామి పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్

బంగారుపాళ్యం నవంబర్ 19 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం నలసిద్ధనపల్లి గ్రామంలో బుధవారం రాత్రి అయ్యప్పస్వామి మాల ధరించిన స్వాములు ఏర్పాటు చేసిన పడి పూజ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ముందుగా…

రీసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం – జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి

మన ధ్యాస సౌలూరు నవంబర్ 19:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో రీసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సాలూరు మండలం పెదబోరబందలో బుధవారం జరిగిన రీసర్వే గ్రామసభలో జేసీ…

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం: విద్యార్థులకు విలువలు నేర్పిన కె.గొల్లపల్లె హైస్కూల్

యాదమరి, మన ధ్యాస నవంబర్ 19: యాదమరి మండలంలోని కె.గొల్లపల్లె హైస్కూల్‌ ప్లస్‌లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాన్ని హెడ్‌మిస్ట్రెస్ కం ప్రిన్సిపాల్ ఎ.పి. లలిత ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులు…

మంగ్లూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ.. ఎంపీడీవో శివకృష్ణ.

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ఎంపీడీవో శివకృష్ణ ముగ్గు పోసి పనులను ప్రారంభించారు.అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులు సకాలంలో ఇండ్లను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో…

కొడప్ గల్ లో ఇందిరా గాంధీ జయంతి ఉత్సవాలు .

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఇందిరా గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం నాయకులు…

ఇందిరా గాంధీ జయంతి వేడుకలు.నిజాంసాగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) భారత తొలి మహిళా ప్రధాని, భారతరత్న,దేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన మహానేత్రి ఇందిరా గాంధీ జయంతి వేడుకలు నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి మండల…

ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన… ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )భారత మాజీ మహిళా ప్రధాని,భారతరత్న, ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇందిరా గాంధీ చిత్ర పటానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పూలమాల వేసి నివాళులు…

పట్నం పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే మురళీమోహన్

తవణంపల్లి నవంబర్ 18 మన ధ్యాస తవణంపల్లి మండలం కేంద్రం పట్నం గ్రామ పంచాయతీ కార్యాలయం లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పూతలపట్టు శాసనసభ్యులు డా కలికిరి మురళీ మోహన్ , సచివాలయ సిబ్బంది పనితీరు పరీక్షించి అసహనం వ్యక్తం చేసిన…