Month: August 2025

తవణంపల్లి మండలంలో వినాయక చవితి వేడుకలు

మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-27 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలో వాడవాడల వినాయక వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వినాయక చవితి గూర్చి అర్చకులు భక్తులకు వివరించారు. వినాయక విగ్రహాలకు పూలమాలల వేసి అలంకరించి తీర్థ ప్రసాదాలు…

వినాయక మండపాలను దర్శించికున్న వైసీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి గోవింద్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఏలేశ్వరం నగర పంచాయతీలో యువకులు ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను రాష్ట్ర వైసీపీ యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి సతీష్…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – కాంగ్రెస్ నాయకుల సూచన

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ )రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మొహమ్మద్ నగర్ మండలం లోని బొగ్గు గుడిసె వద్ద దుకాణాలు నీటిలో కొట్టుకుపోయాయి.నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో పరిస్థితిని సమీక్షించేందుకు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్,…

బొగ్గు గుడిసె వర్షంతో అతలాకుతలం – ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా ఎల్లారెడ్డి, నిజాంసాగర్ మండలాల్లో కుండపోత వానతో పంటలు దెబ్బతిన్నాయి. కళ్యాణి ప్రాజెక్టులోకి అధికంగా వరద నీరు చేరడంతో గేట్ల పైభాగం…

నిజాంసాగర్ మండలంలో వరద బాధితులకు పునరావాసం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని మర్పల్లి గ్రామస్తులను ప్రభుత్వం పునరావాసం కల్పించింది.గోర్గల్ ఫంక్షన్ హాల్‌లో సుమారు 120 మందికి వసతి కల్పించబడింది,వీరిలో సుమారు 35 కుటుంబాలు తాత్కాలిక పునరావాసం పొందాయి.బాధితులకు భోజన వసతి సహా…

బీహార్ కూలీలను రక్షించిన యంత్రాంగం

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలంలోని బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద 765 డీ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి.ఈ క్రమంలో పనులు చేస్తూ వచ్చిన భారీ వర్షాల కారణంగా వరద నీరు ఒక్కసారిగా…

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు: ఎమ్మెల్యే కాకర్ల సురేష్..

నవరాత్రులు వినాయక మండపాలన్నీ కళకళలాడాలి… ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉదయగిరి, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు ఆగస్టు 26 :///// ఉదయగిరి నియోజకవర్గం యావత్ ప్రజానికం.. కూటమి శ్రేణులకు మనందరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అందరూ గణపతి…

సింగరాయకొండలో జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ సందేశంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. “మట్టి విగ్రహాలు పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని…

పాకల గ్రామంలోజీవన ఎరువుల వినియోగం గురించి అవగాహన కార్యక్రమం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం పాకాల గ్రామం నందు ఆత్మ ప్రకాశం జిల్లా వారి సారథ్యంలో జీవన ఎరువుల వినియోగం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ నిర్మల…

నాడు పాలకమండలి అధ్యక్షురాలుగా రంగనాయకమ్మ.. నేడు పాలకమండలి అధ్యక్ష బరిలో సౌభాగ్యమ్మ.

– దొరకునా ఇటువంటి సేవ. శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాద సేవ. ఉరవకొండ,మన ధ్యాస :-ఆమిద్యాల నుంచి ఐదుగురు.-మోపిడి నుంచి నలుగురు-కౌకుంట్ల నుంచి ఇద్దరు-రాకెట్ల నుంచి ఇద్దరు.-13మంది అగ్రకుల పాలకులు. 01. బీసీ కులస్తుడు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్హోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ…