Month: August 2025

నెల్లూరు జిల్లాలో సమృద్ధిగా నీటి నిల్వలు …….. రాష్ట్ర ధర్మాదాయ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి

మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 28 :ఎన్నడూ లేని విధంగా రెండో పంటకు నీళ్లు ఇచ్చిన తర్వాత కూడా సుమారు 100 టిఎంసిల నీరు నిల్వ ఉండడం నెల్లూరు జిల్లా తాగునీటి చరిత్రలో ఒక నూతన అధ్యయనం అని రాష్ట్ర దేవాదాయ,…

గణనాధునికి పూజలు నిర్వహించిన గూడూర్ ఎమ్మెల్యే

గూడూరు, మన ధ్యాస: గూడూరు పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన గణనాథుడిని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ దర్శించి పూజలు నిర్వహించారు కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు అలాగే బీసీ కాలనీ…

గూడూరులో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం

గూడూరు, మన ధ్యాస: పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సహకారంతో గూడూరు టౌన్ హాల్…

31న జిల్లా టెన్నికాయిట్ జట్ల ఎంపిక

తిరుపతి, మన ధ్యాస: తిరుపతి జిల్లా టెన్నికాయిట్ సీనియర్ మరియు జూనియర్ బాల బాలికల జిల్లా జట్లు ఎంపిక 31/8/25 ఆదివారం ఉదయం 9 గంటలకు నాయుడుపేట జిల్లా పరిషత్ బాలురు హైస్కూల్ నందు నిర్వహిస్తున్నట్లు తెలిపిన తిరుపతి జిల్లా టెన్నికాయిట్…

కొత్త షూ కలెక్షన్ విడుదల చేసిన ఎమ్మెస్ ధోని

మన ధ్యాస ,నెల్లూరు /ఢిల్లీ ,ఆగస్టు 28 : కొత్త షూస్ కలెక్షన్ విడుదల చేసిన ఎంఎస్ ధోనీ- నెల్లూరుకు చెందిన మకీనా వినయ్ కుమార్ చౌదరికి డిస్ట్రిబ్యూటర్ ఎక్సలెన్స్ అవార్డు- ఏషియన్ ఫుట్‌వేర్స్ భారీ విస్తరణ ప్రణాళిక- ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది…

డీఎస్సీ ఎంపిక జాబితాలు వెంటనే విడుదల చేయాలి : రాష్ట్రోపాధ్యాయ సంఘం డిమాండ్

మన ధ్యాస చిత్తూర్ ఆగస్ట్-28 డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన ఎంపిక జాబితాలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) చిత్తూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. చిత్తూరు అపోలో విశ్వవిద్యాలయం, ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలలో జరుగుతున్న ధృవపత్రాల పరిశీలన…

గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్‌గా ఏలేశ్వరం కీ చెందిన సాయి ప్రదీప్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ భారతదేశ వ్యాప్తంగా నిర్వహించిన గూగుల్ స్టూడెంట్ అంబాసీడర్ ప్రోగ్రాముకు కాకినాడ జిల్లా ఏలేశ్వరం కు చెందిన సాయి ప్రదీప్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి గూగుల్ స్టూడెంట్…

ఎయిడ్స్ పై అవగాహన జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్, తవణం పల్లి.

తవణంపల్లి ఆగస్టు 28 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి జిల్లా ప్రాథమిక పాఠశాలలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, కోర్…

జిల్లా పరిషత్ పాఠశాల లో ఎయిడ్స్ నివారణ కార్యక్రమం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు ఎయిడ్స్ నియంత్రణ సంస్థ

మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-28 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి జిల్లా ప్రాథమిక పాఠశాలలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, కోర్…

దొంగతనం కేసును చేధించిన ప్రత్తిపాడు పోలీసులు

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఈనెల 21వ తేదీన గాలి తలుపులయ్య ఇంటిలో జరిగిన చోరీని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాలతో ప్రత్తిపాడు పోలీసులు వారం రోజులు వ్యవధిలో చేధించారు.…