గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్‌గా ఏలేశ్వరం కీ చెందిన సాయి ప్రదీప్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ భారతదేశ వ్యాప్తంగా నిర్వహించిన గూగుల్ స్టూడెంట్ అంబాసీడర్ ప్రోగ్రాముకు కాకినాడ జిల్లా ఏలేశ్వరం కు చెందిన సాయి ప్రదీప్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ (జి.ఎస్.ఎ)గా ఎంపికయ్యారు.ఈ ఎంపిక కృత్రిమ మేధస్సు (AI) గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ నైపుణ్యం యువతను ప్రోత్సహిస్తుందని స్పార్క్ చైర్మన్ సందీప్ అన్నారు.ఈ సందర్భంగా ఏలేశ్వరం డా.అనుసూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా సాయి ప్రదీప్ చిరు సత్కారం చేసి డాక్టర్ ఎస్ విజయ్ బాబు చేతుల మీదగా సాయి ప్రదీప్ కి జ్ఞాపికను అందించారు,ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పార్క్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి మరియు గూగుల్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయిన సాయి ప్రదీప్ చేస్తున్న విశేష కృషికి అభినందించారు.మేధస్సు ఉన్న వ్యక్తి మన మధ్యలో ఉండడం మన గొప్పతనం అని
వ్యాఖ్యానించారు.దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఎంపికలో మన రూరల్ నుండి సాయి ప్రదీప్ ఎంపిక అవ్వడం చాలా ఆనందకరమైన విషయం మరియు మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు జెమినీ గూగుల్ ఏఐ టెక్నాలజీస్ మీద అవగాహన తీసుకురావడానికి ఎంతో తోడ్పడుతుంది అన్నారు.ఈ గణత ద్వారా స్మార్ట్ టెక్నాలజీ అండ్ ఐడియల్ గ్రామంగా మారడానికి తోడ్పడుతుంది అని అన్నారు.గూగుల్ స్టూడెంట్ అంబాసిడర ఎస్ .సాయి ప్రదీప్ మాట్లాడుతూ ఈ ఘనత సాధించినందుకు చాలా గర్వంగా ఉందని నగర ప్రముఖులు నన్ను సత్కరించి అభినందించిన ఈ విషయాన్ని చాలా ఆనందంగా తీసుకుంటున్నాను స్పార్క్ సంస్థ ద్వారా మరిన్ని కార్యక్రమాలు రానున్న కాలంలో చేసి మన రాష్ట్రానికి మంచి పేరును తీసుకురావడానికి కృషి చేస్తాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు జ్యోతుల శ్రీనివాస్,అలమండ దుర్గాప్రసాద్,గొల్లపల్లి గణేష్,తండూరి రాము,వురరాజుబాబు, కె.నాగభూషణ్ స్పార్క్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..