Month: August 2025

హసన్‌పల్లి గ్రామంలో ప్రజలకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్

మన న్యూస్, నిజాంసాగర్:( జుక్కల్ )ఇటీవల భారీ వర్షాల కారణంగా హసన్‌పల్లి గ్రామంలో పలు సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్ స్వయంగా బాధితుల పరిస్థితిని తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించేందుకు ఆయన…

నెల్లూరు లో పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ గరికపాటి నరసింహారావు ప్రవచనాలు

మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు: నెల్లూరు లో పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ గరికపాటి నరసింహారావు ప్రవచనాలు ఆదివారం ముత్తుకూరు రోడ్డు లో ఉన్న పచ్చిపులుసు శ్రీరాములు కళ్యాణమండపం లో జరిగింది. ఈ కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు ప్రవచనాలను వచ్చిన…

శ్రీనివాస కళ్యాణం మహోత్సవంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు …///

మర్రిపాడు,మన న్యూస్ ఆగస్టు 18://తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లినేని వెంకట రామారావు సోమవారం మర్రిపాడులోని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేక పాటి. చంద్రశేఖర్ రెడ్డి శాంతమ్మల దంపతులు ఆధ్వర్యంలో వారి నివాసంలోజరుగుతున్న శ్రీ శ్రీనివాస…

కలిగిరి సొసైటీ బాధ్యతలు స్వీకరించిన కదిరి వెంకటరంగారావు. డైరెక్టర్లు సోము భాస్కర్ రెడ్డి, గన్నమనేని శ్రీనివాసులు..!కూటమి నేతలకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి ధన్యవాదాలు తెలిపిన. సొసైటీ చైర్మన్ కదిరి వెంకటరంగారావు..///

కలిగిరి మన న్యూస్ ప్రతినిధి నాగరాజు ఆగస్టు 18 :/// మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారికి అవసరమైన ఎరువులు , విత్తనాలు, సబ్సిడీ రుణాలను సకాలంలోఅందించేందుకు కృషిచేసి వారి సేవలో తరిస్తానని…

కర్ని వెళ్ళే దారిలో రాకపోకలను నిలిపివేయండి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ మండలం కర్ని గ్రామానికి వెళ్లే దారిలో కల్వర్టు పై పారుతున్న వరద నీటి ఉదృతి తగ్గే వరకు ప్రజల రాకపోకలను నిలిపి వేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.…

నీటిలో మునిగిన ఇండ్లను పరిశీలించిన అధికారులు – ప్రజలకు పాఠశాలలో ఆశ్రయం

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్​నగర్ మండలంలోని తునికిపల్లి గ్రామం వరద బారిన పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులు, వాగులు పొంగిపొర్లడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.గ్రామ ప్రజలు బయటకు రావడానికి వీలు లేకుండా పరిస్థితి ఏర్పడటంతో…

ఎన్నికలు లేని వేళ గ్రామాల అభివృద్ధి లో భాగస్వామ్యలు అవ్వండి…… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ఎన్నికలు లేనివేళ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి……… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిమన న్యూస్, నెల్లూరు రూరల్ ,ఆగస్టు 17: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తవెల్లంటి గ్రామంలో కోటి 20 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధిపనులు శంకుస్థాపన…

నిజాంసాగర్ 7 గేట్లు ఎత్తివేత..జుక్కల్ ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సోమవారం రాత్రి నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 75,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు…

ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్

మన న్యూస్ ప్రతినిధి ఆగస్ట్ 17 :/// దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని, ఈ నెల 19న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర…

దళితుల ఆత్మగౌరవ సమావేశానికి హాజరైన నేతలు భారత్ మహాసేన అధ్యక్షులు మహాసేన బాబు..///

బోగోలు ఆగస్టు 17 మనన్యూస్ ప్రతినిధి ://// బోగోలు మండల కేంద్రంలో దళిత నాయకులు బత్తల రవిచంద్ర ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవ సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన సీనియర్ దళిత నాయకులు, జేఏసీ…