Month: August 2025

మాగంటి మాధవరావు భౌతిక కాయానికి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

జలదంకి మన న్యూస్ ప్రతినిధి,ఆగస్టు 23 ://// జలదంకి మండలం గట్టుపల్లి పంచాయతీ కర్కోటకవారి పాలెం గ్రామ నివాసి టి సి ఎస్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మాగంటి మాధవ గుండెపోటుతో మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న…

కాటేపల్లి లో కోతుల బెడద -కాటేస్తున్న కోతులు – ఆందోళన చెందుతున్న ప్రజలు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో కోతుల బెడద అధిక మయ్యింది. ఇప్పటి వరకు గ్రామంలో చాలా మందికి కోతులు కాటేశాయి.తలుపులు కిటికీల గుండా ఇళ్లలో చొరబడి తినుబండారాలను ఎత్తుకెళ్లు తున్నాయి.గుంపులు గుంపులుగా గ్రామంలో…

నెల్లూరుజిల్లాకు ప్రసాదించిన వరం మైపాడు బీచ్ ……..కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన న్యూస్, ఇందుకూరుపేట: మైపాడును కేరళ తరహా టూరిజం సెంటర్ గా అభివృద్ధి చేయాలన్నది చంద్రబాబు నాయుడు సంకల్పం.- బంగారమ్మ ఆలయ నిర్మాణంతో మైపాడు బీచ్ లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. – పి4 కార్యక్రమం ద్వారా ఉప్పు కాలువలో సిల్ట్…

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక …..హత్య రాజకీయాలకి పాలపడుతున్న కావలి మాజీ ఎమ్మెల్యే

మన న్యూస్, కావలి :ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి మద్దతుగా మేము సైతం అంటూ…!*9. వ మైలు సెంటర్ లో కదం తొక్కిన మహిళలు,టిడిపి శ్రేణులు,గ్రామస్తులు ..!*మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ని వెంటనే అరెస్టు చేయాలి…!టిడిపి నాయకులు డిమాండ్ మన…

పేదల అవసరాలు గుర్తించే పాలకుడు చంద్రబాబు నాయుడు ……..కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, నెల్లూరు: ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లే అనారోగ్య పీడితులకు కొండంత అండగా నిలుస్తుంది ముఖ్యమంత్రి సహాయ నిధి. – కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 14 నెలల వ్యవధిలో 14 విడతలుగా 262 మందికి 3 కోట్ల 13 లక్షల…

దత్తత తీసుకున్న రామచంద్రపురం ఎస్సీ కాలనీని సందర్శించిన కోవూరుఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ , బుచ్చిరెడ్డిపాలెం:పి 4 కార్యక్రమంలో భాగంగా ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దత్తత తీసుకున్న బుచ్చిరెడ్డి పాళెం పట్టణం 20 వ వార్డు పరిధిలోని రామచంద్రాపురం ఎస్సీ కాలనీని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సందర్శించారు.…

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రైతు పాలనలో అన్నదాతలు సంతోషంగా ఉన్నారు……… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

– మన న్యూస్ , కోవూరు : ఆధికారులు, రైతులతో సమన్వయం చేసుకొని అన్నదాతలకు అండగా వుండండి. – సేవాభావం వున్న వారినే సహకార సంఘాల పాలక వర్గాలలో నియమించాం. – వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుల జీవితాలలో వెలుగులు నింపాలన్నదే…

వినాయకచవితి మండపానికి పోలీసుల అనుమతి తప్పనిసరి…….. కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు

మన న్యూస్ ,కావలి:మీ భద్రత – మా బాధ్యతకావలి రూరల్ పోలీస్ వారి విజ్ఞప్తి,కావలి రూరల్ మండలంలోని ప్రజలకు వినాయక చవితి ఉత్సవాలు శాంతి-భద్రత-సామరస్యంతో జరుపుకోవాలని ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ….. ఈ విధంగా తెలియజేశారు.గణేష్ విగ్రహప్రతిష్టాపన మరియు ఉత్సవాల సమయంలో అనుసరించవలసిన…

రైతులకు అండగా ఉండండి…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన న్యూస్ , కొడవలూరు: నిర్వీర్యమైన సహకార రంగాన్ని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. *వ్యవసాయ సహకార సంఘాల పాలక మండలి చైర్మెన్లు డైరెక్టర్లుగా పదవులకు వన్నె తేవాలి. *గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగు పరిచడంలో సహకార సంఘాల…

ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రపంచ శాంతి కోసం సింగరాయకొండ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో, శుక్రవారం నాడు ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఊళ్ళపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థిని విద్యార్థులతో ఉపాధ్యాయులతో…