కావలి రాజకీయాలలో కొత్త అధ్యాయానికి తెరలేపిన టిడిపి ……..మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

మన న్యూస్, కావలి, ఆగస్టు 23: ప్రశాంతంగా ఉండే కావలి రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొత్త అధ్యాయానికి తెరతీసిందని మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు . కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో శనివారం మీడియా సమావేశం మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…… కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన అనేకమందిపై కేసులో నమోదు అవుతున్నాయి అని అన్నారు.ఎవరు లేని ప్రాంతంలో అత్యాయత్నం చేయడం అనడం ఏమిటి.జరుగుతున్న పరిణామాలు ప్రజలకు ఇప్పటికే అర్థమైంది అన్నారు.కావలి నియోజకవర్గం లో ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. 10 ఏళ్ళు ఎమ్మెల్యే గా చేసిన వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై కేసులు నమోదుచేశారు.సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటితాజా కేసులలో ఎవరు కేసులు పెట్టారు ,వారి వెనుక ఎవరు ఉన్నారు అంతా తెలుస్తాం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ సౌమ్యడు అని అందరికీ తెలుసు.అక్రమ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని అన్నారు.దాడులుజరిగుతుంటపోలీసులు మౌనం వహిస్తున్నారు.జిల్లాపోలీస్ఉన్నతాధికారులు జీతాలు కోసం పని చేస్తున్నారు అని అన్నారు.ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కి అండగా ఉంటాం. వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    అనంతపురం,సెప్టెంబర్ 10 : (మనద్యాస న్యూస్) ప్రతినిధి : నాగరాజు ://///// రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో అనంతపురంలో బుధవారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///