ఘనంగా నెల్లూరు రూరల్ లో సినీ నటుడు ఆలీ చే అంజన గోల్డెన్ గెలాక్సీ బ్రోచర్ ఆవిష్కరణ.

మన న్యూస్ ,నెల్లూరు రూరల్:అంజన గోల్డెన్ గెలాక్సీ వారి మొదటి వెంచర్ను సింహపురి పరిసర ప్రాంత ప్రజలు సమర్శించి ఆదరించాలని ప్రముఖ సినీ హాస్యనటుడు, సినీ హీరో ఆలీ పేర్కొన్నారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని స్థానిక మటెంపాడు మరియు పాలిచర్లపాడు గ్రామాలకు సమీపంలో నిర్వాహకులు గండవరపు వెంకురెడ్డి ఏర్పాటు చేసిన అంజన గోల్డెన్ గెలాక్సీ వెంచర్ ను ఆదివారం లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. భూమిని నమ్ముకొని పెట్టుబడి పెట్టిన వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత స్థాయి ఫలాలు అనుభవించారని, భూమిని అమ్ముకున్న వాళ్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు. ప్రకృతి పర్యావరణం కాలుష్య నివారణలలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేయబడిన అంజనా గోల్డెన్ గెలాక్సీహ్ పామ్ ల్యాండ్ నందు అతి తక్కువ ధరకే ప్లాట్లు కొనుగోలు చేసి తమ భవిష్యత్తు తరాలకు అధిక రావడులు ఇవ్వాలని సూచించారు. వాస్తు పరిజ్ఞానం లోనూ, టైటిల్ క్లియర్ విషయంలోనూ కొనుగోలుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంజనా గోల్డెన్ గెలాక్సీ తగిన ఏర్పాటు చేయబడిందని తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీ తో పాటు ఆధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయబడిన కాంపౌండ్ వాల్, సీసీటీవీ ఫుటేజీలు, నిరంతరం త్రాగునీరు, అంతరాయం లేని విద్యుత్ లతోపాటు పొల్యూషన్ పరిరక్షణకై పచ్చని చెట్లు అంజనా గోల్డెన్ గెలాక్సీ నందు ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకుల సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవంలో పాల్గొన్న వ్యాపార ప్రతినిధులు మరియు వినియోగదారులకు ఉల్లాసపరితమైన వాతావరణాన్ని కలిగిస్తూ జబర్దస్త్ టీంచే వినోద భరితమైన కార్యక్రమాలు నిర్వహించారు.

  • Related Posts

    రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

    మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ సమావేశం విజయవాడలోని టూరిజం పున్నమి ఘాట్లో ఈనెల 18న నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర బిసప్ వర్కింగ్ ప్రెసిడెంట్గా జోసఫ్ బిషప్ ఆండ్రూస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.…

    సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

    మన న్యూస్ సాలూరు జూన్23 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో అసలు ఏమైంది సాలూరు మున్సిపాలిటీ కి గతం లో హనుమంతు శంకరరావు లం చం తీసుకొని ఎసిబి వలలో చిక్కారు.మున్సిపాలిటీ కి సంబంధించి ఎన్నో బేతాళ కథలు కొనసాగుతూనే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

    రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

    సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

    సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

    రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

    రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

    ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

    ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

    శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

    శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

    సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి

    సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి