Month: May 2025

కాకినాడలో తిరంగా యాత్రలో పాల్గొన్న ప్రత్తిపాడు నియోజకవర్గ బిజెపి నేతలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఉగ్రవాదులకు,పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పిన భారత త్రివిధ దళాలకు,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సంఘీభావంగా శుక్రవారం కాకినాడ మెయిన్ రోడ్ టుటౌన్ నుండి మసీద్ సెంటర్ వరకు జరిగిన…

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ఇసుక తవ్వకాలపై జిల్లా కలెక్టర్ ఓ .ఆనందం కలిసి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సిపి జిల్లా నేతలు

మన న్యూస్ ,నెల్లూరు ,మే 16: నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , మేరిగ మురళిధర్ కలెక్టర్…

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ ప్రభుత్వంలోనే లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.నిజాంసాగర్ మండలంలోని మంగ్లుర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి…

తెలుగుదేశం పార్టీ ఇందుకూరుపేట మండల అధ్యక్షులుగా ఏకొల్లు పవన్ రెడ్డి

మన న్యూస్, ఇందుకూరు పేట ,మే 15:నా పై నమ్మకం వుంచి నన్ను ఇందుకూరుపేట మండలతెలుగుదేశం పార్టి అధ్యక్షుడిగా నియమించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను. ఇందుకూరుపేట మండల టిడిపి నాయకులు…

బంగారుపాల్యం హైస్కూల్ లో అభివృద్ధి పనులు భేష్ : జిల్లా సమగ్ర శిక్ష అధికారి వెంకటరమణ.

మన న్యూస్ బంగారుపాళ్యం మే-15:- చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టిన పిఎంశ్రీ నిధులతో బంగారు పాల్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను,జిల్లా సమగ్రశిక్ష అధికారి వెంకటరమణ గురువారం అభినందించారు.గురువారం మధ్యాహ్నం ఆయన, బంగారుపాల్యం…

తెలుగుదేశం పార్టీ బుచ్చి రెడ్డిపాలెం మండల ( గ్రామీణ)అధ్యక్షుడుగా బెజవాడ జగదీష్

మన న్యూస్, బుచ్చిరెడ్డిపాలెం, మే 15:విద్యార్థిదశ నుంచి ప్రజాసేవ చేసే కుటుంబ నేపథ్యంతో,రాజకీయాల్లో పెను సంచలనంగా అరంగేట్రం చేసిన కొద్ది నెలల్లోనే రికార్డుస్థాయి మెజారిటీ సాధించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న మన ప్రియతమ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నేతృత్వంలో…

నెల్లూరు రూరల్ అభివృద్ధికి చిరునామా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు రూరల్, మే 15:నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతున్నారని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో…

నెల్లూరు రూరల్ నియోజకవర్గ కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డు లో జన జాతరను తలపించిన “339 అభివృద్ధి పనుల” ప్రారంభోత్సవం కార్యక్రమం.

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,మే 15: *మే 15వ తేదీ 9గం॥ లకు ఒకే సమయానికి 339 అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ 678 మంది కార్యకర్తలచేత ప్రజల సాక్షిగా ప్రారంభోత్సవాలు.*మొత్తం 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలలో షుమారు 70 వేల…

నెల్లూరు రూరల్ 35వ డివిజన్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 15 :నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 35వ డివిజన్, లేక్ వ్యూ కాలనీలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా…

నెల్లూరు రూరల్ 21 డివిజన్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్ధి పనులకు జనసేన నేతలు ప్రారంభోత్సవం

మన న్యూస్, నెల్లూరు రూరల్,మే 15 :శిలాఫలకాలలో జనసేన నాయకులు వేములపాటి అజయ్ పేరు తో కూటమి నాయకుల సఖ్యతను చాటారు పిలిస్తే పలికే నాయకులు ప్రజానాయకుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ అన్న అని జనసేన నేత గునుకుల…