Month: April 2025

నెల్లూరు నగరం 47 వ డివిజన్ లోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలకు హాజరైన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు 47 డివిజన్ లోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి పండుగ వేడుకలకు వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర…

ఆశ్రయ” కు క్షత్రియ రాజుల వితరణ,,ఘనంగా శ్రీరామనవమి వేడుకలు,,నెలకు సరిపడే ఆహార ధాన్యాల అందజేత

మనన్యూస్:శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం స్థానిక తూకివాకంలోని ఆశ్రయ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే వృద్ధులు ప్రత్యేక ప్రతిభావంతుల కేంద్రంలో టీటీడీ క్షత్రియ ఉద్యోగుల సంఘం, తిరుపతి లోని రాజు క్షత్రియులు కలసి సీతా సమేత శ్రీరాముల చిత్రపటాన్ని ఉంచి పూజలు నిర్వహించారు.…

ప్రగతి ఛారిటీస్‌కు విపిఆర్‌ విరాళం

మనన్యూస్,నెల్లూరు:రూ.3 లక్షల చెక్కు అందజేసిన వేమిరెడ్డి దంపతులునెల్లూరులోని ప్రగతి ఛారిటీస్‌ సంస్థకు నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విరాళం అందించి తమ ఔదార్యం చాటుకున్నారు. ప్రగతి ఛారిటీస్‌ సంస్థకు రూ.3 లక్షల విరాళం…

వెదురుకుప్పం మండలంలో ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మన న్యూస్, వెదురుకుప్పం:- ఆదివారం వెదురుకుప్పం మండలం చవట గుంట బిజెపి పార్టీ కార్యాలయం దగ్గర 45 వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వెదురుకుప్పం మండలం అధ్యక్షుడు బి అశోక్ రెడ్డి మరియు ఉపాధ్యక్షులు సోమశేఖర్ రాజు, మోహన్…

హీరో వెంకటేష్ గారి కోసం కథ సిద్ధం చేస్తున్నాను : శ్యామ్ సింగా రాయ్ రచయిత సత్యదేవ్ జంగా

మన న్యూస్: టాలెంటెడ్ రైటర్ సత్యదేవ్ జంగా నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాకు కథను అందించారు. ఏప్రిల్ 6న తన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ…ఈ సందర్భంగా రైటర్ సత్యదేవ్ జంగా మాట్లాడుతూ…నేను ఏ ఫిలిం బై అరవింద్…

ప్రత్తిపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ గా మాజీ ఎంపీపి బద్ది మణి రామారావు….

మనన్యూస్ శంఖవరం (అపురూప్) :కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలో గల ప్రత్తిపాడు మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్ గా శంఖవరం మండలం మాజీ ఎంపీపి బద్ధి మణి నియమితులయ్యారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావరం నుంచి శంఖవరం మండలంలోని నెల్లిపూడి…

పౌష్టికాహారం ద్వారానే శక్తిసామర్థ్యాలు…

* రూరల్ ఇండియా సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రస్ట్ రిఫరల్ చైర్మన్ స్లేసర్ బాబు… మనన్యూస్ శంఖవరం (అపురూప్): రోగులు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే శక్తిసామర్థ్యాలు లభిస్తాయని రూరల్ ఇండియా సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రస్ట్ రిఫరల్ చైర్మన్ స్లేసర్ బాబు అన్నారు.శంఖవరం మండలం…

ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్‌ జయంతి వేడుకలు…

* ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ ఈగల విజయదుర్గ.. * విగ్రహం నీడ నిమిత్తం రూ. 12500 గ్రామ సర్పంచ్ విరాళం.. మన న్యూస్ శంఖవరం (అపురూప్) : భారత మాజీ ఉప రాష్ట్రపతి డా. బాబూ జగ్జీవన్ రామ్‌ జయంతి సందర్భంగా…

నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిని సన్మానించిన విశ్వకర్మ యువజన సేవా సమితి నాయకులు

మన న్యూస్,ఎస్ఆర్ పురం :-జీడి నెల్లూరు నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే యూనియన్ అధ్యక్షులు ఎన్టీవీ రిపోర్టర్ తిరుమల ను శనివారం ఎస్ఆర్ పురం నియోజకవర్గ ప్రెస్ క్లబ్లో విశ్వకర్మ యువజన సేవా సమితి సంఘం నాయకులు సన్మానించారు. ఈ విశ్వకర్మ యువజన సేవా…

ఘనంగా మాజీ ఎంపీ పాటూరు రాజగోపాల్ నాయుడు మరియు యువ హీరో గల్లా అశోక్ జన్మదిన వేడుకలు

తవణంపల్లి, మన న్యూస్ , ఏప్రిల్ 05,2025:* మాజీ మంత్రివర్యులు శ్రీమతి గల్లా అరుణ కుమారి మరియు అమర రాజా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ గల్లా రామచంద్ర నాయుడు ఆధ్వర్యంలో స్యతంత్ర సమరయోధులు, మాజీ ఎంపీ కి. శ్. శ్రీ. పాటూరు…