నెల్లూరు నగరం 47 వ డివిజన్ లోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలకు హాజరైన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు 47 డివిజన్ లోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి పండుగ వేడుకలకు వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర…