Month: April 2025

తహసీల్దార్ కార్యలయంలో బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు.

మన న్యూస్,నిజాంసాగర్, మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించార.ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. స్వతంత్ర సమరయోధునిగా, ఉప ప్రధానమంత్రిగా…

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్, దళారులను నమ్మి రైతును ఎవరు కూడా మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలన్నారు.జుక్కల్ నియోజకవర్గంలోనిపిట్లంమండలంలోనిబండపల్లి,బిచ్కుంద మండలంలోని బండరెంజల్,వాజీద్ నగర్,శెట్లూరు,ఖత్గావ్ గ్రామాలల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…

ప్రకృతి సేద్యానికి తొలిమెట్టు పి యం డి ఎస్ నవధాన్య,,వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు,

మనన్యూస్,సాలూరు:ప్రకృతి సేద్యం చేయాలనుకున్న రైతులు అలాగే భూమిని కాపాడుకోవాలనుకున్న రైతులు తప్పనిసరిగా పిఎండిఎస్ నవధాన్యాలు కొనుకోవాలని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. తాడూరు గ్రామంలో సిఆర్పి తిరుపతి నాయుడు,ఆధ్వర్యంలో ఇంటింటికి నవధాన్యాలు కార్యక్రమంలో పాల్గొంటూ, ప్రకృతి సేద్యానికి తొలిమెట్టు నవధాన్యాలు…

ఘనంగా బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్) స్వతంత్ర ఉద్యమకారుడు బడుగు బలహీన వర్గాల ఆశా కిరణం మాజీ భారతదేశ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 117 వ జయంతి నగర పంచాయతీ ఏలేశ్వరం 11వ వార్డులో దళిత యువకులు…

క్రీడాకారుల నిధులు రోజా రూ. 119 కోట్లు దోచేశారు..

మనన్యూస్,తిరుపతి:వైసీపీ ప్రభుత్వంలో క్రీడల శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజా పేద క్రీడాకారులకు రూ. 119 కోట్లను దోచేశారని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన…

గిరిజన ప్రాంతాల్లో రోడ్లు సదుపాయాలు కల్పించాలి,

మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరిన గిరిజనులు, మనన్యూస్,పార్వతిపురం:మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రహదారులు పూర్తిస్థాయిలో ఏజెన్సీ ప్రాంతంలో నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గుమ్మడి గూడ జంక్షన్ వద్ద గిరిజన యువత…

వివేకానంద హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మనన్యూస్,కోవూరు:నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం లోని వివేకానంద హై స్కూల్ 32వ వార్షికోత్సవ వేడుకలకు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామ సుబ్బారెడ్డి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కి…

నెల్లూరులో మహాలక్షమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:ఉగాది పండుగ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు 44 వ డివిజన్ చాకలి వీధిలోని మహాలక్షమ్మ ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమానికి..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా 44 వ…

మచ్చలేని మహానేత బాబు జగ్జీవన్ రామ్…. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:మాజీ ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నెల్లూరు వేదాయపాళెం సెంటరులోని ఆయన విగ్రహానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్యతో కలిసి నివాళులర్పించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి…

ఏలేశ్వరం లో ఘనంగా బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్) భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావ్ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం మండలం లోని ఎమ్మార్పీఎస్ నాయకులు బాబు జగజీవన్ రావ్ చిత్రపటానికి విగ్రహాలకి పూలమాలలు…