Month: April 2025

సాలూరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం

మన న్యూస్ సాలూరు ఏప్రిల్6: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యుల ప్రమాణ స్వీకారం లో ముఖ్య అతిథులుగా మంత్రి సంధ్యారాణి మరియు టిడిపి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆర్పీ బంజ్ దేవ్, డాక్టర్ వాడాడ గణేశ్వరరావు…

శ్రీ శ్రీ శ్రీ సీతారాములు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోనిబూరెడ్డి పల్లి గ్రామాలలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం పురస్కరించుకుని గ్రామంలో ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు శ్రీమతి శ్రీ బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు…

మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం.

మనన్యూస్,పినపాక:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండల కేంద్రంలోని రామాలయంలో మంగళ వాయిద్యాలు, పచ్చని చలువ పందిళ్ళు, వేద మంత్రోచ్ఛారణల నడుమ పుణ్య ముహూర్తం అభిజిత్ లగ్నమందు సంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణాన్ని ఆలయ అర్చకులు వినోద్, ఆలయ వ్యవస్థాపకులు,…

ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం,,అతిథులుగా విచ్చేసిన ఎస్సై రాజ్ కుమార్

అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ఆర్ఐవిద్యార్థి ఇల్లా నవీన్ మనన్యూస్,పినపాక:మండలంలోని గోపాలరావు పేట గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలు నడుమ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామ నామంతో భక్తులు పరవశించారు. కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన ఏడూల్ల…

మానవపాడు లో వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం-పట్టు వస్త్రాలను సమర్పించిన పోలీస్ నాగరాజు కుటుంబ సభ్యులు

మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా,అలంపూర్ నియోజకవర్గం.. మానవపాడు మండల కేంద్రంలోని, శ్రీ మాధవ ఆంజనేయ స్వామి దేవాలయం నందు సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవమును తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అశేష భక్తుల మధ్య, మంగళ వాయిద్యాలతో అర్చకుల…

మమతా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో,,రాములూరి కళ్యాణం లోకమంతా వైభవం

మనన్యూస్,నాగోల్:ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్లోని మమతా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సీతా రాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.అనంతరం నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో సుమారు 3000 మందికి పైగా భక్తులు పాల్గొని…

కోవూరు పరిశ్రమలు పాడి పంటలతో అభివృద్ధి చెందాలి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,కోవూరు:శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.కోవూరు నియోజకవర్గ ప్రజానీకానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆమె నియోజకవర్గ పరిధిలోని పడుగుపాడు, రాజుపాళెం, జమ్మిపాళెం గ్రామాలలోని రామాలయాలను సందర్శించి రాముల వారి ఆశీస్సులు…

హోంమంత్రికి ఘన స్వాగతం పలికిన సింగంశెట్టి సుబ్బరామయ్య

మనన్యూస్,తిరుపతి:పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కు రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. శనివారం రాత్రి ఆమె కు తిరుపతి రైల్వే స్టేషన్ లో సింగంశెట్టి సుబ్బరామయ్య తో…

శ్రీరామనవమి వేడుకలకు హాజరైన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:47 వ డివిజన్ కుక్కలగుంట సెంటర్ కృష్ణ మందిరంలో శ్రీరామనవమి వేడుకలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు హాజరై.. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా…

మండేటి వెంగళ్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు 53 వ డివిజన్ వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తల తో నగర ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమావేశం

మనన్యూస్,నెల్లూరు:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో 53 డివిజన్ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండేటి వెంగళ్ రెడ్డిని 53 వ డివిజన్…