Month: April 2025

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.. ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్,మహమ్మద్ నగర్ మండలాల్లోని గ్రామాలల్లో సుల్తాన్ నగర్,హసన్ పల్లి, గిర్ని తండాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,మొహమ్మద్ నగర్…

సింగితంలో హోరా హోరిగా కుస్తీ పోటీలు..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మొహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు హోరా హోరీగా జరిగాయి. ఉదయం మొదలుకున్న కుస్తీ పోటీలు 50,100,500,1000, వరకు కొనసాగాయి.కుస్తీ పోటీలను తిలకించేందుకు…

రైతులకు ఉచిత పశు వైద్య శిబిరం…

* *సస్ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారం…* మన న్యూస్ కోటనందూరు (అపురూప్) స్వరాజ్య అభ్యుదయ సేవాసమితి (ఎస్ఏఎస్ఎస్) ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కె.ఈ చిన్నాయపాలెం గ్రామంలో మా తోట పథకంలో భాగంగా ఉచిత పశు వైద్య…

రాష్ట్ర గనుల మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన జిల్లా బిసి నాయకుడు శ్రీధర్ యాదవ్

జిల్లాలో బీసీల అభివృద్ధికి సహకరించండి జిల్లా టిడిపి నాయకులు శ్రీధర్ యాదవ్ మన న్యూస్, ఎస్ఆర్ పురం:- రాష్ట్ర గనులు మరియు ఎక్సెస్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం తిరుపతిలో మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు…

జిల్లాలోని ధోబి ఘాట్ల కు మరమ్మత్తులు చేయండి.. రజక కార్పొరేషన్ చైర్మన్ కోరిన డైరెక్టర్ కరాటే చంద్ర

మన న్యూస్,తిరుపతి: చిత్తూరు ఉమ్మడి జిల్లాలో శిధిలమైపోయిన ధోబి ఘట్లకు మరమ్మత్తులు చేయించాలని రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి కి రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్లు కరాటే చంద్ర, అన్నాసముద్రం మధు లు వినతి పత్రం సమర్పించారు. బుధవారం విజయవాడలోని…

33వ డివిజన్ లో ఇంటి పట్టాలి ఇప్పించండి… మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పుష్పావతి వినతి

మన న్యూస్,తిరుపతి : ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న 33 వ డివిజన్ లోని ఇళ్ల స్థలాలకు వెంటనే పట్టాలు ఇప్పించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, 33 వ డివిజన్ ఇంచార్జ్ వి పుష్పా వతి యాదవ్ మాజీ ఎమ్మెల్యే…

ఘనంగా మబ్బు దేవనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు….

మన న్యూస్, తిరుపతి:తిరుపతి మాజీ శాసనసభ్యులు మబ్బురామిరెడ్డి కుమారుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం, బిజెపి,జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు చేరుకొని…

పోషణ పక్వాడా కార్యక్రమమునకు మండల అభివృద్ధి అధికారి జయమణి

మన న్యూస్సిం, గరాయకొండ 09-04-2025: ఈరోజు కలికివాయి అంగనవాడి సెంటర్ నందు ఈనెల 8 నుండి 22వ తేదీ వరకు జరుగు పోషణ పక్వాడా కార్యక్రమమునకు మండల అభివృద్ధి అధికారి జయమణి అధ్యక్షతన మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ షేక్…

అంతర పంటలు పలు పంటల విధానమే మేలు వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట ఏప్రిల్ 9:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఏకపంట విధానంతో పోలిస్తే అంతర పంటలు పలుపంచల విధానం ఎంతో మేలని భూసారాన్ని పరిరక్షించడమే కాకుండా అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు…

కలిగిరిలో పాస్టర్ల నిరసన ర్యాలీ..

మన న్యూస్:కలిగిరిపాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అనుమానస్పద మృతికి కలిగిరి మండలం లోని పాస్టర్లు, క్రైస్తవులు బుధవారం ఉదయం శాంతియుత ర్యాలీ నిర్వహించారు… కలిగిరి లోని స్థానిక బస్టాండ్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది.. పాస్టర్…