జిల్లాలోని ధోబి ఘాట్ల కు మరమ్మత్తులు చేయండి.. రజక కార్పొరేషన్ చైర్మన్ కోరిన డైరెక్టర్ కరాటే చంద్ర

మన న్యూస్,తిరుపతి: చిత్తూరు ఉమ్మడి జిల్లాలో శిధిలమైపోయిన ధోబి ఘట్లకు మరమ్మత్తులు చేయించాలని రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి కి రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్లు కరాటే చంద్ర, అన్నాసముద్రం మధు లు వినతి పత్రం సమర్పించారు. బుధవారం విజయవాడలోని బీసీ భవన్ లో రాష్ట్ర రజక కార్పొరేషన్ కార్యవర్గ సమావేశం బుధవారం జరిగింది. అనంతరం కరాటే చంద్ర అన్న సముద్రం మధులు మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత వైసిపి పాలనలో ధోబి ఘాట్ల నిర్మాణ పనులు చేపట్టిన దాఖలాలు అయితే ఎక్కడ లేవన్నారు. రజకులు ధోబి ఘాట్లు లేక నాన్న అవస్థలు పడుతున్నారని, ఇప్పటికైనా జిల్లాలో దోభి ఘాట్ల నిర్మాణ పనులతో పాటు శిధిలమైపోయిన ధోబి ఘాట్ల మరమ్మతులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో రజకులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా వారికి కావాల్సిన నిధులు మంజూరు చేయాలని, చైర్మన్ ప్రత్యేక చొరవ చిత్తూరు తిరుపతి ధోబి ఘట్లా మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తారని ఆశిస్తున్నామన్నారు. అందుకు చైర్మన్ సావిత్రి సుముఖత వ్యక్తం చేసినట్లు కరాటే చంద్ర తెలిపారు.

Related Posts

పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

మన న్యూస్, నెల్లూరు : నిరుపేదలు తమ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించే క్రమంలో వారు పడుతున్న ఇబ్బందులను దగ్గర్నుంచి చూశాను కాబట్టే.. ప్రతి స్టూడెంట్ కి నాణ్యమైన విద్యను అందించాలని వి ఆర్ హైస్కూల్ ని తీర్చిదిద్దుతున్నానని మంత్రి పొంగూరు…

మూడవ రోజు రాత్రి వాహన సేవ

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు (08-06-2025, ఆదివారం) రాత్రి 8 గంటలకు హంస వాహన సేవను వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారు హంస…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర  పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

మూడవ రోజు రాత్రి వాహన సేవ

మూడవ రోజు రాత్రి  వాహన సేవ

మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర