నిరుపేదల ఆరోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
మనన్యూస్,కోవూరు:కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 10 నెలలో 153 మంది అనారోగ్య పీడితులను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకున్నాం.9 విడతలుగా 2 కోట్ల 37 లక్షల ఆర్ధిక సహాయం అందచేసి ఆదుకున్నాం.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.అత్యవసర వైద్య అవసరాలకు పేదరికం అడ్డు…