Month: April 2025

నిరుపేదల ఆరోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

మనన్యూస్,కోవూరు:కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 10 నెలలో 153 మంది అనారోగ్య పీడితులను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకున్నాం.9 విడతలుగా 2 కోట్ల 37 లక్షల ఆర్ధిక సహాయం అందచేసి ఆదుకున్నాం.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.అత్యవసర వైద్య అవసరాలకు పేదరికం అడ్డు…

పేద రైతుకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆర్ధిక సహాయం

మనన్యూస్,కోవూరు:విడవలూరు మండలం దంపూరు గ్రామంలో గడ్డివామి కాలిపోయిన సంఘటనకు సంబంధించి పసల శంకరయ్య అనే రైతుకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనల మేరకు టిడిపి యువ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆర్ధిక సహాయం అందచేశారు. నెల్లూరు నగరం మాగుంట లే…

ఇంటర్ విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించిన సింగరాయకొండ పోలీసులు

మనన్యూస్,సింగరాయకొండ: బోనం శెట్టి నాగేంద్ర తండ్రి ఆదినారాయణ వయసు18 కులము బలిజ సరస్వతి పల్లి గ్రామము, రామాపురం మండలం, అన్నమయ్య జిల్లా సెల్ నంబర్ అను పిల్లవాడు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలలో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అవ్వటం వలన ఇంట్లో…

చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి.మాజీ ఎమ్మెల్యే షిండే

మన న్యూస్,నిజాంసాగర్,ఈనెల 27న వరంగల్ లో తలపెట్టిన కేసీఆర్ సభను విజయవంతం చేయాలంటూ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పిలుపునిచ్చారు. మంగళవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు..…

హిందుత్వ దేవాలయాల్లో వచ్చే ఆదాయాన్ని హిందువులకే కేటాయించాలి—బిజెపి—ధర్మిశెట్టి వెంకటసుబ్బయ్య.

కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 15: మన న్యూస్: బద్వేల్ పట్టణంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో హిందుత్వ దేవాలయాల్లో వచ్చే ఆదాయాన్ని హిందువులకే కేటాయించాలని బిజెపి పట్టణ అధ్యక్షులు ధర్మిశెట్టి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఆర్డీవో గారికి వినతిపత్రాన్ని సమర్పించడం జరిగిందని ఆయన…

దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా వుండాలి—సీఐ నాగభూషణం—ఎస్సై శ్రీకాంత్.

కడప జిల్లా: గోపవరం: ఏప్రిల్ 15: మన న్యూస్: గోపవరం మండలంలోని శ్రీనివాసపురం గ్రామము నందు మంగళవారం బద్వేల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ M. నాగభూషణం, మరియు బద్వేల్ రూరల్ ఎస్సై SI శ్రీకాంత్ లు గ్రామస్తుల తో సమావేశం ఏర్పాటు చేసి…

వేసవి అపరాల సాగుతో పంట మార్పిడి, వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట ఏప్రిల్ 15:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మొక్కజొన్న తర్వాత మరల మొక్కజొన్న సాగు చేసే అలవాటు ఎక్కువగా ఉందని రబి సీజన్లో మొక్కజొన్న వేసిన తర్వాత మరల ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న వెయ్యటానికి 70…

గిరిజనులకు ఇష్టుడు గోపాలకృష్ణా రెడ్డి-డా.నివేదిత మోరె, మాజీ కౌన్సిలర్

Mana News:- Srikalahasti:- .అధ్బుతమైన పరిపాలనా దక్షతతో ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించాలని నిత్యం పరితపించిన స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి గిరిజనులకు ఇష్టుడని శ్రీకాళహస్తి పురపాలక సంఘం, 18 వ వార్డు మాజీ కౌన్సిలర్ డా.నివేదిత మోరె కొనియాడారు.అజాత శత్రువుగా, శ్రీకాళహస్తి…

డిఫరెంట్* ట్రైలర్ విడుదల, ఏప్రిల్ 18న థియేటర్స్ లో డిఫరెంట్ చిత్రం !!!

Mana News:- వండర్ బ్రదర్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ లో జి. ఎన్.నాష్, అజీజ చీమరువ, ప్రట్టీ జో, సన, రోబర్ట్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం *డిఫరెంట్*. ఎన్.ఎస్.వి.డి శంకరరావు నిర్మాతగా డ్రాగన్ (ఉదయ భాస్కర్) దర్శకత్వంలో…

వేసవి అపరాల సాగుతో పంట మార్పిడి,వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మొక్కజొన్న తర్వాత మరల మొక్కజొన్న సాగు చేసే అలవాటు ఎక్కువగా ఉందని రబి సీజన్లో మొక్కజొన్న వేసిన తర్వాత మరల ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న వెయ్యటానికి 70 నుండి 80 రోజుల వ్యవధి ఉంటుందని…