Month: April 2025

నెల్లూరు,నారాయణ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వేర్వేరు ఘటనలలో గాయపడ్డ బాధితులను పరామర్శించేందుకై నెల్లూరు నారాయణ హాస్పిటల్ కు విచ్చేసారు. విడవలూరులో అంబేద్కర్ జయంతి సందర్భంగా బాణాసంచా కాలుస్తూ ప్రమాద వశాత్తు గాయపడి నెల్లూరు నారాయణ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్యాం…

అభివృద్ధికి చిరునామ చంద్రబాబు పాలన. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,కోవూరు:ఆటోనగర్ శంఖుస్థాపనతో బుచ్చి పట్టణ అభివృద్ధకి శ్రీకారం.స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుంది.ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో షుగర్ ఫ్యాక్టరీ రైతులు మరియు కార్మికుల సమస్యకు శాశ్వత పరిష్కారం సాధిస్తా.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.ఆటో నగర్ శంఖస్థాపన ద్వారా బుచ్చిరెడ్డి పాళెం ప్రాంత అభివృద్ధికి…

కావలిలో కొనసాగుతున్న ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం.

మనన్యూస్,కావలి:సమస్య మీది – పరిష్కారం మాది అంటున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి.కావలి 8వ వార్డులో బుధవారం ఉదయం నుంచి కొనసాగిన ఎమ్మెల్యే పర్యటన.గడపగడపకు తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి.పలు సంస్థలను స్పాట్ లోనే పరిష్కారం చూపి, కొన్ని…

అభివృద్ధే అజెండాగా చంద్రబాబు పాలన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,కోవూరు:ధాన్యం అమ్మిన 24 గంటలలో అన్నదాతల అకౌంట్లలో డబ్బులు వేశాం.13 ఏళ్ళ షుగర్ ఫ్యాక్టరీ సమస్యకు పరిష్కారం సాధించాం.ఐదేళ్లుగా తట్టెడు మట్టి వేయని గ్రామీణ రోడ్ల రూపు రేఖలు మార్చాం.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక కోవూరు గ్రామాభివృద్ధి…

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శరవేగంగా సాగుతున్న 303 అభివృద్ధి పనులు తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరి దర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రూరల్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న 303 అభివృద్ధి పనులలో భాగంగా 24వ డివిజన్ కనపర్తిపాడు, ఇందరమ్మ కాలనీ, కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలలో అభివృద్ధి పనులను పరిశీలించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ…

కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజల వద్దకే పరిపాలన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రజా దర్బార్ కు విశేష స్పందన

మనన్యూస్,తిరుపతి:టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజల వద్దకే పరిపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మాజీ ఎమ్మెల్యే తిరుపతి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ సుగుణమ్మ తెలిపారు. బుధవారం సుగుణమ్మ స్వగృహం వద్ద ప్రజా…

పౌష్టికాహారమే బిడ్డల ఆరోగ్యానికి బంగారు బాట,,పాకల, ఊళ్లపాలెం అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా పోషణ పక్వాడా కార్యక్రమాలు

మనన్యూస్,సింగరాయకొండ:పాకల గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో ఈరోజు పోషణ పక్వాడా కార్యక్రమం మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ ఎస్.కే. సైదాబీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “మొదటి వెయ్యి రోజులు (గర్భధారణ నుండి 2 సంవత్సరాల వరకు)…

తండ్రి మత్స్యకారుడు కుమార్తె టాప్ స్కోరర్,,ఇంటర్ ఫలితాల్లో పాకల పల్లె పాలెం గ్రామానికి చెందిన గాయత్రి చక్కటి ప్రతిభ

మనన్యూస్,సింగరాయకొండ:ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన పాకల పల్లె పాలెం గ్రామం నుండి ఎంతో హర్షణీయమైన విజయం వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామానికి చెందిన గొల్లపోతు గాయత్రి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఎంపీసీ)లో 470కి 457 మార్కులు సాధించి తన ప్రతిభను…

గిరిజన చట్టాలను కాలరాస్తున్న పాలకులు,,సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు

మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట ఆదివాసి గిరిజన సంఘం నాయకులు. మజ్జి కృష్ణమూర్తి అధ్యక్షతన గిరిజన చట్టాలు కాలరాస్తున్న పాలకులు అనే అంశం పైన పాచిపెంట మండలం సరాయివలస జంక్షన్ వద్ద జరిగింది.ఈ సదస్సును ఉద్దేశించి.సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి…

దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మరోసారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుజువు చేశారు

మనన్యూస్,గూడూరు:దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మరోసారి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రుజువు చేశారు అని తెలియజేశారు.ఎస్సీ ఉప వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయం. గతంలో రాజీవ్ రంజాన్ మిశ్రా ఇచ్చిన నివేదిక, దానిపై మంత్రుల కమిటీ…