Month: April 2025

ధన్వంతరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి…

మనన్యూస్:బార్బర్ షాపులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ మంజూరు చేయాలి…నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ కు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి…బీసీ సంక్షేమ శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం…తిరుపతి, రాష్ట్రంలో నాయి బ్రాహ్మణుల కులదైవమైన…

కరుణాకర్ రెడ్డి అసత్యపు ప్రచారాలకు స్వస్తి పలుకు మూగజీవాల ఆహారంలోనూ కమిషన్లు తిన్న ఘనత వైసిపిదే రాష్ట్ర యాదవ కార్పొరేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ జి నరసింహ యాదవ్

మనన్యూస్,తిరుపతి:ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టపాలు చేసేందుకు మాజీ టీటీడీ చైర్మన్, భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తూ వ్యవహరిస్తున్నారని ఇకనైనా నీ వ్యవహార శైలి మానుకోవాలని లేని పక్షంలో భగవంతుడు తన నిఘానేత్రంతో తగిన గుణపాఠం నేర్పుతారని…

నవీన్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

మనన్యూస్,తిరుపతి:బిజెపి నాయకులు, మాజీ కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి పరామర్శించారు. ఇటీవల బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి మాతృమూర్తి శారదమ్మ చెందిన విషయం తెలిసిందే. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున శుభ స్వీకరణ…

ప్రమాదవస్తు మోటార్ సైకిల్ డివైడర్ గుద్దుకొని ఒక వ్యక్తి మృతి

మనన్యూస్,సింగరాయకొండ:తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో సింగరాయకొండ బైపాస్ ఎమర్జెన్సీ లాండింగ్ పోలేరమ్మ గుడి వద్ద ఒంగోలు వైపు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న మోటార్ సైకిల్ అతను ప్రమాదవస్తు రాత్రి డివైడర్ గుద్దుకొని తలకు రక్త గాయాలయి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్…

డా. బి. ఆర్. అంబేద్కర్ జాతీయ సేవా రత్న అవార్డు ప్రధానం..

మనన్యూస్,సింగరాయకొండ:సాంత్వనాసేవా సమితి డైరెక్టర్ రావినూతల జయ కుమార్ చేసిన సేవా కార్యక్రమాలు కాను. ముఖ్యంగా బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, బాలల వెట్టి చాకిరి నిర్మూలన, బాల కార్మికుల వ్యవస్థ ను బంగారు బాల్యం కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన…

పారిశుధ్య కార్మికులకు సానిటరీ వస్తువులు  పంపిణీ

మనన్యూస్,సింగరాయకొండ:గ్రామ పంచాయతీ నందు పనిచేయు పారిశుధ్య కార్మిక సిబ్బందికి తే: 15/04/2025 దిన దుస్తులు , నిత్యావసర సరుకులు ,పాదరక్షకాలు ( చెప్పులు ) లను సర్పంచ్ ” తాటిపర్తి వనజ ” అద్యక్షతన గ్రామ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో పంపిణీ…

వక్ఫ్ సవరణ బిల్లుపై వ్యతిరేకంగా నెల్లూరులో ముస్లిం సోదరుల భారీ నిరసన ర్యాలీ.

మనన్యూస్,నెల్లూరు:వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని నినాదాలతో హోరెత్తించిన ముస్లిం సోదరులు.నెల్లూరులో ముస్లిం సోదరులు కదం తొక్కారు. వక్ఫ్ సవరణ బిల్లు ను పార్లమెంట్లో ఆమోదించడాన్ని నిరసిస్తూ నెల్లూరు నగరంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ నాయకుల…

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ చిత్రపటానికి నివాళ్లు

మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ చిత్రపటానికి తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి తో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ…

అంబేద్కర్ కి నివాళులు

మనన్యూస్,నెల్లూరు:అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ.. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు డాక్టర్. బి ఆర్.అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని యావత్ భారతావని ఆయన దేశానికి అందించిన విలువైన సేవలను స్మరిస్తూ జనసేన పార్టీ తరపున ఘన నివాళులర్పిస్తున్నాం అని…

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళ్లు

మనన్యూస్:రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కావలి ముసునూరులో ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి .భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా,కావలి…