Month: March 2025

భారతీయ జనతా పార్టీ జిల్లా సమావేశం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు పార్టీలో కార్యకర్తలకు అండగా నిలవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జి,రాష్ట్ర కార్యదర్శి కాశి రాజులు పిలుపునిచ్చారు.ఈ మేరకు కాకినాడ లో బోట్ క్లబ్…

“కింగ్ డమ్” సినిమా సెట్ లో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి బర్త్ డే సెలబ్రేషన్స్

Mana News :- యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి బర్త్ డే సెలబ్రేషన్స్ ను “కింగ్ డమ్” సినిమా సెట్ లో జరిపారు. హీరో విజయ్ దేవరకొండ, సినిమా టీమ్ మెంబర్స్ ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. హీరో…

మార్చి 9న 105 శంకుస్థాపనల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోండి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:మార్చి 9న 105 శంకుస్థాపనల కార్యక్రమం చరిత్ర సృష్టించే కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము.కార్యకర్తల కష్టం,కన్నీళ్లు నాకు తెలుసు.కార్యకర్తల ప్రయోజనాలే నాకు ముఖ్యం.వారికోసం ఎందాకైనా వస్తా.ప్రజలకు పనికివచ్చే పనులు చేయండి. రాజకీయ వేధింపులు వద్దు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 9 నెలల్లో…

ఐవిఎఫ్ తెలంగాణ రక్తదాన కార్యక్రమాలు అభినందనీయం..

ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు ఐవిఎఫ్ కే గర్వ కారణం.. ఐవిఎఫ్ ఢిల్లీ అధ్యక్షులు అశోక్ అగర్వా మనన్యూస్,కామారెడ్డి:ఇంటర్నష్ణల్ వైశ్య ఫెడరేషనల్ (ఐవిఎఫ్) మరియు కామారెడ్డి రక్తదాతల సమూహము ఆధ్వర్యంలో సంవత్సరకాలంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 22…

ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం అధ్యక్షులు సిద్ధం శెట్టి రమణను ఏకగ్రీవంగా ఎన్నిక

మనన్యూస్,కామారెడ్డి:పట్టణంలోని గాంధీ నగర్లో గల ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం లో ఎన్నికల అధికారులు మోటూరి పురుషోత్తం,చాట్ల లింగం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం అధ్యక్షులుగా సిద్ధంశెట్టి రమణ,ప్రధాన కార్యదర్శి నంగులూరి వెంకటేశం,కోశాధికారి శిల వెంకట రాజయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.ఈ…

ప్రతి ఒక్కరూ భగవత్ తత్వాన్ని అలవర్చుకోవాలి

ఘనంగా భగవాన్ శ్రీరామకృష్ణల జయంతి వేడుకలు మనన్యూస్,తిరుపతి:భగవాన్ శ్రీ రామకృష్ణుల వారి 190వ జయంతి ఉత్సవాలను స్థానిక రామకృష్ణ మిషన్ కార్యదర్శి సుకృతానంద స్వామి ఆధ్వర్యంలో తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో ఉదయం ఐదు గంటలకు మంగళహారతి సుప్రభాతం వేద పారాయణం…

భారత్‌కు సెమీస్‌ ప్రత్యర్థి ఎవరు?

Mana News :- ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025)లో మంగళవారం నుంచి సెమీఫైనల్‌ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. అయితే, ఇవాళ న్యూజిలాండ్‌తో టీమ్‌ఇండియా లీగ్‌ స్టేజ్‌ చివరి మ్యాచ్‌ను ఆడనుంది. ఇందులో గెలిస్తే.. సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. ఒకవేళ…

ఆంధ్రప్రదేశ్ CID మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్

Mana News :- వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం నుండి సరైన అనుమతులు లేకుండా వివిధ దేశాలకు పలుమార్లు పర్యటించిన అప్పటి సీఐడీ మాజీ అదనపు డీజీపీ పీవీ సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. 2024 ఫిబ్రవరి…

పోసాని ఆరోగ్యంపై విషపు రాతలు.. పచ్చ మీడియా సిగ్గుపడాలి: భూమన

Mana News, తిరుపతి :- సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ నాయకులు భూమక కరుణాకర్‌ రెడ్డి. అలాగే, సంపద సృష్టించలేకపోతున్నా అంటూ చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, పోసాని ఆరోగ్యంపై…

జీడి నెల్లూరు: బాలుడికి విద్యుత్ షాక్

Mana News :- ఓ బాలుడు విద్యుత్ షాక్ కు గురైన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల వివరాలు మేరకు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం కట్టకింద పల్లి హరిజనవాడ చర్చ్ లో ఆదివారం ఓ బాలుడు(13 ) విద్యుత్…