భారతీయ జనతా పార్టీ జిల్లా సమావేశం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు పార్టీలో కార్యకర్తలకు అండగా నిలవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ జి,రాష్ట్ర కార్యదర్శి కాశి రాజులు పిలుపునిచ్చారు.ఈ మేరకు కాకినాడ లో బోట్ క్లబ్…