Month: March 2025

ఎమ్మెల్సీ కవితకు మాజీ జడ్పి చైర్మన్ రాజు శుభాకాంక్షలు

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,ఎమ్మెల్సీ కవితకు ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ దాఫెదర్ రాజు గురువారం హైదరాబాద్ లో కవిత నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. .

విజయనగరం ; జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మొల్లమాంబ జయంతి వేడుకలు

మన న్యూస్ (విజయనగరం) ; తొలి తెలుగు రామాయణ కవయిత్రి శ్రీశ్రీశ్రీ కుమ్మర మొల్లమాంబ జన్మదిన వేడుకలు విజయనగరం జిల్లా కలెక్టర్ వారి ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. విజయనగరం జిల్లా కలెక్టర్ శ్రీ అంబేద్కర్ గారు మరియు విజయనగరం మార్క్ఫెడ్ చైర్మన్…

సినీ దర్శకుడు డాక్టర్ పిసి ఆదిత్య కు మహాత్మా గాంధీ స్మారక పురస్కారం

మన న్యూస్ :- నిత్య ప్రయోగశిలి విలక్షణ దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్యను మరో అత్యున్నత పురస్కారం వరించింది. భువనేశ్వర్ ఒడిస్సా కు చెందిన ప్రముఖ సేవా సంస్కృతిక సంస్థ ఫేమస్ పీపుల్ ఇండియా వారు దర్శకుడు పిసి ఆదిత్యను…

అనుమతి లేని 3 ఇసుక ట్రాక్టర్స్ సీజ్

మనన్యూస్,కామారెడ్డి:పాల్వంచ మండలం గురువారం ఉదయం బండరామేశ్వర్ పల్లి వాగు నుండి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ ఐ అనిల్ తెలిపారు అనుమతి లేకుండా…

గరుగుబిల్లి మండలంలో ఘనంగా మొల్లమాంబ వేడుకలు

మన న్యూస్ (గరుగుబిల్లి) ; ఆత్మకూరు మొల్ల 1440-1530, 16వ శతాబ్దము తెలుగు కవయిత్రి తెలుగులో మొల్ల రామాయణం గా ప్రసిద్ధి చెందిన ద్రుపద రామాయణము రాసినది కుమ్మరి కుటుంబంలో జన్మించి శ్రీకృష్ణదేవరాయల సమయం 16వ శతాబ్దంలోని ప్రసక్తి సరళమైనది రమణీయమైనది…

గుర్ల ; ఘనంగా 585 వ మొల్లమాంబ జయంతి వేడుకలు

మన న్యూస్ (గుర్ల); తొలి తెలుగు ఆడపడుచు , రామాయణ కవయిత్రి , శ్రీ శ్రీ శ్రీ కుమ్మర మొల్లమాంబ 585 వ జయంతి వేడుకలు గుర్ల మండలము,గుర్ల గ్రామంలో , విజయనగరం జిల్లా శాలివాహన ఉద్యోగుల సంక్షేమ సంఘం (V-SEWA)అధ్యక్షులు…

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు ఆదేశాల మేరకు పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకుటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఇందిరమ్మ…

పదవ తరగతి విద్యార్థులకు రైటింగ్ ఫ్యాడ్ పెన్ వితరణ

మన న్యూస్ తవణంపల్లె మార్చ్ 12:- ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని మండలంలోని వెంగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి పరీక్షలు రాసే…

ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండుగ

మనన్యూస్,నారాయణ పేట:తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, నిరుద్యోగుల కలను తీర్చే విధంగా కొలువుల పండుగను నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని మఖ్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి తెలిపారు. హైద్రాబాద్…

బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ అభివృద్దే నా లక్ష్యం కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి,

మనన్యూస్,బి.యన్ రెడ్డి నగర్:డివిజన్ పరిధిలోని బి.యన్.రెడ్డి నగర్ ఫేస్ 1 పార్కులో 21,00,000 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్స్ ఓపెన్ జిమ్ ను బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి, పరిశీలించడం…