టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
మనన్యూస్,తిరుమల:మాజీ ఎం.పీ డా॥నారమల్లి శివప్రసాద్ మనవడు, వి.ఎం.గ్రూప్ అధినేత, కేఎస్పీ టాకీస్ చైర్మన్ శ్రీ కేతన్ శివ ప్రీతమ్ టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.వారి తండ్రి స్వర్గీయ గుంతాటి వేణుగోపాల్ గారి జ్ఞాపకార్థం…