Month: March 2025

‘మాతృ’ చిత్ర పాటలకు రచయిత చంద్రబోస్ ప్రశంసలు !!!

Mana News :- మదర్ సెంటిమెంట్‌తో వచ్చిన చిత్రాలన్నీ ఇంత వరకు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మాతృ దేవో భవ నుంచి బిచ్చగాడు వరకు ఎన్నెన్నో కల్ట్ క్లాసిక్‌గా నిలిచాయి. ఇప్పుడు ఇదే మదర్ సెంటిమెంట్‌తో…

పిఠాపురం ప్రభుత్వ హాస్పిటల్లో నిత్య అన్నదానం-జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు

పిఠాపురం మార్చి 18 మన న్యూస్ ;-డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యాఅన్నదానం కార్యక్రమం మొదలు పెట్టడం చాలా సంతోషం అని కౌడా చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ…

వైఎస్ఆర్‌సీపీకి మరో షాక్… ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి మర్రి రాజశేఖర్ రాజీనామా

Mana News :- వైఎస్ఆర్‌సీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ బుధవారం రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నలుగురు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్‌సీకి గుడ్ బై చెప్పారు.తాజాగా రాజశేఖర్…

బెట్టింగ్ యాప్స్ దందా వెనుక ఇంకా ఎవరురెవరు దాగిఉన్నారు ???

Mana News :- ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్లపై తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు ఇంకా యాప్స్ ప్రమోషన్‌ను ఆపడం లేదు. దేశ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నవాళ్లు వేల మంది ఉన్నారు. ముఖ్యంగా…

మహిళలకు ఉచిత బస్సు అమలు పై బిగ్ అప్డేట్..!!

Mana News :- ఏపీ ప్రభుత్వం హామీల అమలు పైన కసరత్తు చేస్తోంది. 2025-26 వార్షిక బడ్జెట్ లో తల్లికి వందనం తో పాటుగా అన్నదాత సుఖీభవ అమలు కోసం నిధులు కేటాయించింది. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని…

నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు

Mana News :- చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నారు. జిల్లాలో గుర్తించిన ప్రాంతాల్లో షెడ్యూల్ మేరకు బుధవారం నుంచి 22వ తేదీ వరకు, ఆ తర్వాత 25 నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక క్యాంప్లను నిర్వహించనున్నారు.…

సిద్ధనాధ్ జ్యువెలరీలో జరిగిన చోరీ కేసును చేధించిన పోలీసులు

11.5కేజీల వెండి.. 32.8 గ్రాముల బంగారం స్వాధీనం మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:పట్టణంలోని స్ధానికబాలాజీ చౌక్ దగ్గరలో సిద్దనాద్ జ్యువెలర్స్ లో గత నెల 9వ తేదీన జ్యువెలరీ నందు జరిగిన చోరీని ప్రత్తిపాడు పోలీసులు చేధించారు.ఈ సందర్భంగా నిందితులను చోరీ…

విజయ ఫౌండేషన్ ఆధ్వర్యంలోఉచిత వైద్య శిబిరం.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ప్రముఖ వైద్యులు సఖి రెడ్డి విజయబాబు ఆయన తండ్రి వెంకటేశ్వరరావు 35వ వర్ధంతిని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఏలేశ్వరం మండలు తన స్వగ్రామమైన మర్రివీడులో మంగళవారం ఉచితంగా వైద్య సేవలు అందించారు.ఈ వైద్య సేవలో…

అభివృద్ధి పనులను పరిశీలించిన పాడా పిడి చైత్ర వర్షిణి

మనన్యూస్,పిఠాపురం:ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) పీడీ చైత్ర వర్షిణి మంగళవారం పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు మరియు పీ.ఆర్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు.తొలుత ఆమె కుమారపురం…

డాక్టర్ రవిరాజుకు ఘన సన్మానం

శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ సంపూర్ణ సహకారం మనన్యూస్,తిరుపతి:ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా(ఎలక్ట్)బాధ్యతలు చేపట్టనున్న డాక్టర్ రవి రాజును, తిరుపతి శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబశివరెడ్డి, ఉపాధ్యక్షులు గుండ్రాజు సుకుమార్ రాజు, కోఆర్డినేటర్ గంటా…