Month: March 2025

అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల సమస్యలు పరిష్కరించాలని తి.తి.దే చైర్మన్ కి వినతిపత్రం.

Mana News, Tirupati :- అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని శాప్ చైర్మన్ A.రవినాయుడు ఆధ్వర్యంలో తి.తి.దే. ధర్మకర్తలమండలి అధ్యక్షులు B.R. నాయుడు కి ప్రాజెక్టు కళాకారులు వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఉద్యోగభద్రత కల్పించాలని,స్విమ్స్…

స్టాలిన్ రమ్మన్నారు కానీ.. డీలిమిటేషన్ భేటీపై జనసేన క్లారిటీ..!

Mana News :- దేశవ్యాప్తంగా నియోజకవర్గ పునర్విభజన కోసం కేంద్రం చేపట్టబోతున్న కసరత్తుపై దక్షిణాదిలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ చెన్నైలో అధికార డీఎంకే ఇవాళ అఖిలపక్ష భేటీ నిర్వహించింది. దీనికి అన్ని పార్టీల్ని డీఎంకే ఎంపీలు అంతకు…

భూ పోరాటానికి కదలిన ఎర్ర దండు

యు కొత్తపల్లి మార్చి 21 మన న్యూస్ : పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలోని లేఔట్ 72 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేస్తున్నారని ఇది ఇళ్ల స్థలాల కొరకు కొన్న భూమి కాబట్టి…

ఇవేం పనులు….రూ, 898 కోట్లు… 96 కిలోమీటర్లు..

. 765 డి జాతీయ రహదారి నిర్మాణం పనుల్లో నాణ్యతకు తూట్లు… సిమెంట్ పనులకు వాటర్ క్యూరింగ్ లేక పగుళ్లు,ఈ మురికి కాలువలు నిర్మాణం ఎంతవరకు శాశ్వతం. వేరే ప్రాంతంలో తవ్విన తారు మట్టి రోడ్డుకు వినియోగం,రోడ్డు విస్తరణ పనులు ఎక్కువ…

మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయి శిక్షణ కార్యక్రమంలో ఏమి చేశారు యూట్యూబ్ ఛానల్ ఏమి ప్రచారం చేసింది

ఉదయగిరి మన న్యూస్ మార్చి 21:- మండల కేంద్రమైన ఉదయగిరి అంగనవాడి ప్రాజెక్టు పరిధిలో అంగనవాడి కార్యకర్తల పోషణ్ బి పడాయి బి శిక్షణ కార్యక్రమంలో ఏమి జరిగింది యూట్యూబ్ ఛానల్ లో ఏమి ప్రచారం చేశారు అంగనవాడి కార్యకర్తల మనోభావాలు…

పరిపాలనా అనుమతి రూ.10 లక్షలు పెంచడం పై హర్షం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న మండల ప్రజాపరిషత్ నుండి రూ. 3 లక్షల రూపాయలుగా ఉన్న పరిపాలనా అనుమతి రూ.10 లక్షలు పెంచడం పై స్థానిక మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఎంపీపీ ల సంక్షేమ సంఘం అధ్యక్షులు…

వర్గీకరణ అంతం-మాలల పంతం

మాకొద్దు. మాకొద్దు.. వర్గీకరణ మాకొద్దు.. మన న్యూస్ ప్రతినిథి శంఖవరం:మాలలను,మాదిగలను విభజించి పరిపాలించాలని కుట్ర పన్నుతూ రిజర్వేషన్ ఫలాలను దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఎస్సీ వర్గీకరణకు నాంది పలికారని దళిత ప్రజా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ప్రత్తిపాడు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ…

ఏలేశ్వరం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన వైసీపీ ఇంచార్జి ముద్రగడ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం, ఏలేశ్వరం నగర పంచాయితీ మసీదు నందు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులతో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పార్టీ శ్రేణులతో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ముస్లిం సోదరులకు ముద్రగడ…

బైక్ తో రెచ్చిపోయిన యువత భయాందోళనలో ప్రజలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:యువత రయ్ రయ్ మంటూ రోడ్లమీద దూసుకుపోతారు. ఖరీదైన బైక్ లు రోడ్ల మీద విన్యాసాలు చేస్తారు.బైక్ పై వెర్రి వేషాలు వేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నారు.బైక్ అతివేగం వలన యువకులు,ప్రాణాల మీదకి తెచ్చుకుని కన్నవారికి శోకం మిగులుస్తున్నారని…

భూ పోరాటానికి కదలిన ఎర్రదండు

వేలాదిమంది పేదలతో 72 ఎకరాలలో సిపిఐ భూ ఆక్రమణ పోరా భూమి కబ్జాపై పవన్ కళ్యాణ్ మాట్లాడాలి పవన్ కళ్యాణ్ కు లేఖ రాస్తా రెవెన్యూ మంత్రిని కలుస్తాం ఈ స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాటం ఆగదు సిపిఐ…